Home » Modi Telangana Tour
రెండు సభల్లో మోదీ చేసిన కామెంట్స్ తో తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. పవర్ ఫుల్ పంచ్ లతో రెండు పార్టీలకు చెమట్లు పట్టిస్తున్నారు ప్రధాని మోదీ.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
రాష్ట్ర అభివృద్ధికోసం కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
కేంద్రంతో పదేపదే ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే రాష్ట్ర అభివృద్ధి వెనుకబడుతుంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని రేవంత్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా అదిలాబాద్, సంగా రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు.
కాచిగూడ, రాయిచూర్ మధ్య డెమో రైలును ప్రారంభించబోతున్నారు. ఇక మరోవైపు రూ.6,6404కోట్ల విలువైన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.
తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఢిల్లీ వరకు కేసీఆర్ అవినీతి పాకింది. కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయని ప్రధాని మోదీ అన్నారు.
Narendra Modi : వరంగల్ పర్యటనలో పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు.
Narendra Modi : 200 ఎకరాల్లో రూ.10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది.