PM Modi : మహంకాళి అమ్మవారి ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.