Modi

    బ్రేకింగ్ : ఢిల్లీ నుంచి తెలంగాణ గవర్నర్ కి పిలుపు.. చర్చించే అంశం అదేనా

    October 15, 2019 / 05:45 AM IST

    తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆర్టీసీ సమ్మె రాజకీయ మలుపు తిరుగుతోంది. సమ్మె ఎపిసోడ్ లో కొత్త సీన్ తెరపైకి వచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కేంద్రం నుంచి

    ఢిల్లీకి వెళ్లనున్న చిరంజీవి: మోడీతో భేటీ.. ఎప్పుడంటే!

    October 14, 2019 / 02:32 PM IST

    రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీ అయిపోయిన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ పొలిటికల్ నాయకులను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా సోమవారం(14 అక్టోబర్ 2019) ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో కలిసిన చిరంజీవి ఢిల్లీకి వెళ్తున్నారు. అక్టోబర్ 16వ తేదీన ఢిల్ల

    రాష్ట్రపతి భవన్ లో డచ్ రాజదంపతులకు సాదరస్వాగతం

    October 14, 2019 / 04:42 AM IST

    5 రోజుల భారత పర్యటన కోసం ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్న డచ్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఇవాళ(అక్టోబర్-14,2019)ఉదయం రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో డచ్ రాజదంపతులకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవి

    మేమున్నాం : జపాన్ లో హాగిబిస్ బీభత్సం…2 యుద్ధ నౌకలు పంపిన భారత్

    October 14, 2019 / 03:52 AM IST

    హగిబిస్ పెనుతుఫాన్ తో జపాన్ అతలాకుతలమవుతోంది.  భారీ వర్షాలతో దేశంలోని పలు నగరాలు, పట్టణాలు జలమయమయ్యాయి.14 నదులు పొంగిపొర్లుతున్నాయి. గంటకు 225 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచిన పెనుగాలులతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలిపోయాయి. కొన్ని ప

    డచ్ రాజదంపతులకు ఢిల్లీలో ఘనస్వాగతం

    October 14, 2019 / 02:28 AM IST

    ఐదు రోజుల భారత పర్యటన కోసం నెదర్లాండ్స్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రాజదంపతులకు ఘనస్వాగతం పలికారు అధికారులు. కళాకారులు సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. 2013లో

    బీచ్ లో చెత్త ఏరేటప్పుడు చేతిలో ఉన్న వస్తువుపై మోడీ క్లారిటీ

    October 13, 2019 / 11:18 AM IST

    మహాబలిపురం బీచ్ లో శనివారం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా తన చేతులతో చెత్తను ఏరివేసి అందరినీ ఆశ్చర్చపర్చిన విషయం తెలిసిందే. బీచ్ లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చైనా �

    మోడీ-జిన్ పింగ్ పర్యటన తర్వాత…మహాబలిపురానికి క్యూ కడుతున్న టూరిస్టులు

    October 13, 2019 / 06:38 AM IST

    భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించి వెనుదిరిగిన ఒక్క రోజులోనే ఆ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. మహాబలిపురాన్నిసందర్శించడానికి దేశ వ్యాప్తంగా పర్యాటకులు చ�

    బలపడ్డ బంధం : భారత్-చైనా మధ్య కొత్త అధ్యాయం

    October 12, 2019 / 10:23 AM IST

    చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రెండు రోజుల పర్యటన ముగిసింది. శనివారం(అక్టోబర్ 12,2019) చెన్నై నుంచి నేరుగా ఆయన నేపాల్‌ పర్యటనకు వెళ్లారు. అంతకు ముందు కోవలంలోని

    ఫార్మాలిటీకి కాదు నిజంగానే బీచ్‌లో చెత్త ఎత్తిన ప్రధాని మోడీ

    October 12, 2019 / 05:16 AM IST

    పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దేశం బాగుంటుంది. ఇది ప్రధాని మోడీ సందేశం.. అద్భుతమైన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకునే మోడీ.. స్వచ్ఛభారత్ నినాదంలతో దేశప్రజలకు స్పూర్తిని నింపే మోడీ… తానే స్వయంగా బీచ్‌లోని చెత్తను వేరి దేశ ప్రజలకు స్పూర్తిగా నిలిచా�

    భాయీ..భాయీ : మహాబలిపురంలో మహాబలులు

    October 12, 2019 / 01:32 AM IST

    మహాబలిపురంలో ఇద్దరు మహాబలులు కలిశారు. ఒకరు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కాగా…మరొకరు  ప్రధాని నరేంద్ర మోడీ. ఇద్దరు నేతలు చారిత్రక కట్టడాలను చూస్తూ  ఉల్లాసంగా గడిపారు. మోడీ తమిళ సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకుంటే జిన్ పింగ్ సాధారణ దుస్తు�

10TV Telugu News