Home » Modi
అక్టోబర్ 11,12న ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెన్నైలో సమావేశంకానున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. అయితే ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలకు స్వాగతం చెబుతూ చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి మమల్లాపురమ్ �
సెప్టెంబర్ 30,2019న మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోడీ ఐఐటీ మద్రాస్లో చేసిన ప్రసంగం ప్రసారాన్ని నిలిపివేసినందుకు చెన్నై దూరదర్శన్ కేంద్రం డీడీ పొ�
కొన్నేళ్లుగా భారత్ లో జరుగుతున్న పరిస్థితులను చూసి మహాత్మగాంధీ ఆత్మ భాధపడుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఇవాళ మహాత్మగాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ లో ఆయనకు నివాళులర్పించిన సోనియా… బీజేపీ,ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్
తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటన ఖారారు అయింది. శుక్రవారం(అక్టోబర్-4,2019)న కేసీఆర్ దేశ రాజధానికి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు. నరేంద్రమోడీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర�
నేడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఈ సందర్భంగా విజయ్ ఘాట్ లో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాళులర్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు కూడా మోడీ వెంట కలిసి వెళ్లి లాల్ బహదూర్ శాస్త్రికి నివాళ�
అంతర్జాతీయ దౌత్యం ఎలా చేయాలో ప్రధాని మోడీకి కొంచెం నేర్పాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ను కోరారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఇటీవల అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి అమెరికా
ఇటీవల అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమ సమయంలో అబ్ కీ బార్ ట్రంప్ సర్కర్(మరోసారి ట్రంప్ సర్కార్)అని �
దక్షిణ ముంబైకి వెలుపల అరేబియా సముద్రంలో శివాజీ స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ (MoEF) అనుమతి పొందటానికి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రజా పనుల విభాగం (పిడబ్ల్యుడి) చాలా షార్ట్ కట్ లు ఉపయోగించినట్లు బయటపడిం�
ఐక్యరాజ్యసమితి సదస్సు అనంతరం అమెరికా నుంచి భారత్ చేరుకున్న ప్రధాని మోడీ.. చెన్నై పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధానిని మర్డర్ చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారని, రాజీవ్ గాంధీలాగే మోడీని మట్టుబెట్టేందుకు ఇద్దరు వ్యక్తుల�
అమెరికా అంతటా తమిళ బాష ప్రతిధ్వనిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో తాను తమిళ కవి గురించి చేసిన ప్రస్తావన గురించి, అమెరికాలోని పలు వేదికలపై పలు సందర్భాల్లో తమిళ బాష ప్రాముఖ్యత గురించి తాను చేసిన వ్యాఖ్యలు మోడీ ఈ సందర్�