Home » Modi
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమిళ సంప్రదాయ వస్త్రధారణ చేశారు. పంచెకట్టుతో మహాబలిపురానికి చేరుకున్న మోడీ.. శోర్ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు స్వాగతం పలికారు. మోడీజిన్పింగ్ ఇరువురు కలిసి చారిత్రక కట్టడాలను వీక్షిస్తున్నార�
కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోడీ తెగేసి చెప్పినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలిపారు. మహారాష్ట్రలోని బుల్దానాలో శుక్రవారం(అక్టోబర్-11,2019) జరిగిన ఎన్నిక
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చెన్నై చేరుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ సహా పలువురు అధికారులు జిన్ పింగ్ కు ఘన స్వాగతం పలికారు. మేలతాళాలతో స్వాగతం పలికారు.ఎయిర్ పోర్ట్ నుంచి ఐటీసీ గ్రాండ్ చోళకు వెళ్లిన జిన్ పిం�
జమ్ము కశ్మీర్ లో పరిస్థితులను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత పర్యటనకు ముందు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. ఇదే విషయమై మోడీ సర్కార్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చైనా మన అ�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం రెడీ అవుతున్న రెండు సరికొత్త ప్రత్యేక విమానాలు వచ్చే ఏడాది జూన్ నాటికి ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బోయింగ్ కంపెనీ ఈ రెండు ప్రత్యేక విమానాలను డల్లాస్ ఫెసిలిటీలో రెడీ చేస్తోంది. అయితే ఈ రెండు సుదూర బోయి
భారత వైమానిక దళం ఇవాళ(అక్టోబర్-8,2019) 87వ వార్షిక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వైమానిక దళ బృందాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సేవలు యావత్ దేశం గర్వపడేలా ఉన్నాయని ప్రధాని వారిపై ప�
ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు ఏపీ సీఎం జగన్. కాసేపటి క్రితం పీఎం నరేంద్ర మోడీతో ఆయన జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. దాదాపు గంటకు పైగా ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ పె�
నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇవాళ(అక్టోబర్-5,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోడీతో హసీనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు వివిధ ఒప్పందాలు చేసుకున్నాయి. ఇర
నవరాత్రి వేడుకల్లో భాగంగా సూరత్లో నిర్వహించిన గర్భా నృత్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మెరిసిపోయే దుస్తులతో యువతులు ప్రధాని మోడీ మాస్క్ లను ధరించి నృత్యం చేసి మైమరిపించారు. ఇక కొందరు యువతులైతే ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను సరికొత్త పద్ధతి�
భారతప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అగ్రనాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరపునున్న మోడీ సౌదీ యువరాజు బిన్ సల్మాన్ తో సమావేశంకానున్నారు. రాజధాని రియాద్ లో గల్ఫ్ నేషన్ నిర్వహించే ఓ ఇన్వెస్ట్ మెంట్ సద�