Home » Modi
ఇవాళ(సెప్టెంబర్-29,2018)మన్ కీ బాత్ 57వ ఎసిపోడ్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోడీ..దసరా పండుగ సీజన్ దేశంలో మొదలైన సందర్బంగా ప్రతి ఒక్కరూ తమ బుంధువులు,కుటుంబసభ్యులతో సుఖసంతోషాలతో గడపా
ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో పుల్వామా ఘటన జరుగుతుందని,దానిని పాకిస్తాన్ �
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(సెప్టెంబర్-27,2019) న్యూయార్క్ లో… 74వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. మోడీ మాట్లాడుతూ…ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం నా ప్రభుత్వానికి,నాకు ఓటు వేసింది. మేము పెద్ద
ఇవాళ(సెప్టెంబర్-27,2019)ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మోడీ విదేశీ పర్యటనలకు సంబంధించి 18 ఫోటోలతో కూడిన ఫ్రేమ్ను తయారు చేస
భారత ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతి స్థానం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదేనట. 41దేశాల్లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. యూగోవ్ అనే సంస్థ పురుషులు, మహిళలు అనే రెండు విభాగాల్లో అత్యధికంగా ఎవరిని ఆదరిస్తున్నారోనని సర్వే నిర్వహించ
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(సెప్టెంబర్-25,2019) న్యూయార్క్ లో పర్యటించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ మాజీ మేయర్ మిచెల్ బ్లూమ్ బర్గ్ తో సమావేశమయ్యారు. మిచెల్ తో భేటీ అనంతరం బ్లూమ్ బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంలో పాల్గొని �
ఏఐఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. పీఎం నరేంద్ర మోడీని పొగిడే క్రమంలో భారత జాతిపిత మహాత్మగాంధీని అవమానించాడన్నారు. చదువురాని డొనాల్డ్ ట్రంప్ భారత చరిత్ర గురించి ఏమీ తెలియకుండానే స్పందించాడని అమ
భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు చిక్కిన జైషే మహ్మద్ లేఖ కలకలం రేపుతోంది. దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు ఈ లేఖ ద్వారా తెలుస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల కుట్రకోణం మొత్తం… ఈ లెటర్ ద్వారా వెలుగులోక�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్…భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన్ను భారత జాతిపితగా అభివర్ణిస్తూ సంచలన ప్రశంసలు చేశారు. న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మో�
సీనియర్ కాంగ్రెస్ లీడర్,తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పరిణతి గల వ్యక్తే గాక.. వాక్చాతుర్యం గల నేత కూడా పేరుపొందిన థరూర్ అప్పుడప్పుడూ తన ట్వీట్లతో నెటిజన్లను తికమక పెడుతుంటారు. అందుకు వారి ను�