Home » Modi
కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ మళ్లీ నోరు జారుతున్నాడు. కశ్మీర్ విషయం భారత అంతర్భాగమని భారత్ పదే పదే చెబుతున్న పూటకో మాట్లాడుతున్నాడు ట్రంప్. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్�
ఇవాళ(సెప్టెంబర్-23,2019)న్యూయార్క్ లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన UNSG సమ్మిట్ లో పాల్గొని వాతావరణ మార్పు అంశంపై ప్రసంగించారు. అయితే ఈ సదస్సుకి ఊహించని విధంగా వచ్చి అందరినీ ఆశ్చర్చపరిచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సు�
ఒక టన్ను ఉపదేశాలకంటే ఒక ఔన్స్ ప్రాక్టీస్ విలువైనదని తాము నమ్ముతామని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మోడీ ఇవాళ(సెప్టెంబర్-23,2019)న్యూయార్క్ లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన UNSG సమ్మిట్ లో పాల్గొని
భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి ఓ బాలుడు తీసుకున్న సెల్ఫీ ట్రెండింగ్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు సూపర్ సెల్ఫీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రంప్-మోడీతో బాలుడు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో తీ�
హౌడీ మోదీ సమావేశానికి హాజరైన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూస్ మోదీని వేదికపైకి ఆహ్వానించగా… మోదీ రెడ్ కార్పెట్పై నడుచుకుంటూ వేదికపైకి వచ్చారు. ఆ సమయంలో సమావేశం ఆవరణలో ఉన్న ప్రవాస భారతీయులు మోదీ.. మోదీ అంట�
అమెరికా గడ్డపై నుంచి ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కలిసి పని చేస్తామని తెలిపారు. భారత్ను అస్థిరం చేసేందుకు పొరుగుదేశం కుట్రలు పన్నుతోందని మోదీ పాకిస్�
ఆరు రోజుల పర్యటన కోసం శనివారం రాత్రి అమెరికాలో కాలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..ఇవాళ రాత్రి 9 గంటలకుహోస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమానికి హాజరై ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమంలో ప్ర�
అమెరికా పర్యటనలో భాగంగా శనివారం రాత్రి 11 గంటల సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ హూస్టన్ చేరుకున్న విషయం తెలిసిందే. హ్యూస్టన్ జార్జి బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్ట�
కాంగ్రెస్ సీనియర్ లీడర్, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మరోసారి ప్రధాని మోడీని సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశారు. 1962 తో పోల్చితే 2019 లో రాజకీయాల్లో అసమ్మతికి చోటు తగ్గిందని కాంగ్రెస్ నేత శశి థరూర్ శుక్రవారం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎప్పట
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి అనుమతించాలని పాక్ను భారత్ అనుమతి అడిగింది.