Home » Modi
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకునేది ఎక్కువ ఇచ్చేది తక్కువ అని సీరియస్ అయ్యారు. సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో ప�
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ ను ప్రధాని మోడీ ఇవాళ(సెప్టెంబర్-8,2019)లాంఛనంగా ప్రారంభించారు. హర్యానా ప్రజలు త్వరలో ఎవరిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారో తేలిపోయిందన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్
ఆఖరి నిమిషంలో సాంకేతిక కారణాలతో చంద్రయాన్-2 ప్రయోగం అనుకున్నది సాధించలేకపోవడంతో ఇస్రో చైర్మన్ శివన్ బాగా హర్ట్ అయ్యారు. చిన్నపిల్లాడిలా ఆయన ఏడ్చేశారు. ఇది గమనించిన ప్రధాని మోడీ.. శివన్ ని దగ్గరికి తీసుకున్నారు. ఆయనను హగ్ చేసుకున్నారు. చాలాస�
టీచర్స్ డే సందర్భంగా ప్రధాని మోడీ దేశంలోని టీచర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రధాని టీచర్లకు శుభాకాంక్షలు చెబుతున్న వీడియోను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధ�
భారత్ – రష్యా 20వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం(సెప్టెంబర్-3,2019)రష్యా వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతంపై రష్యా అధ్యక్షుడు పుతిన్,నరేంద్ర మోడీ చర్చించనున్నారు. కాగా పుతిన్ �
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరో అవార్డు వరించింది. ఇటీవలే ప్రధాని మోడీకి యుఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ను ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ ఆధ్వర్యంల�
ఆంధ్రప్రదేశ్కు చెందిన పదో తరగతి విద్యార్థిని బంపర్ ఆఫర్ కొట్టేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మూన్ లాండింగ్ చూసే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రగాడ కాంచన బాలశ్రీ వాసవీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. ఇస్రో ప్రయోగమైన చంద్రయాన్ 2 మ�
ప్రస్తుతం భారత్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ను ఆర్థిక మాంద్యం ముంచేస్తోందన్నారు. కక్షపూరిత రాజకీయాలు పక్కనబెట్టి…ఈ సంక్షోభం నుండి మన ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి వివే
కశ్మీర్ విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు చేస్తున్న సమయంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కి కరెంట్ షాక్ తగిలింది. ఇవాళ(ఆగస్టు-30,2019)మధ్యాహ్నాం గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… మీ ఉద్దేశాలు ఎరిగ�
ప్రతినెల చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహిస్తున్న ‘మన్కీ బాత్’కార్యక్రమం ప్రస్తుతం ‘దేశ్కీ బాత్’ గా ప్రతి ఒక్కరి ‘దిల్కీ బాత్’గా మారిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఢిల్లీలో జ