Modi

    బర్త్‌డే వేడుకల్లో ఎంపీ అత్యుత్సాహం: మోడీ ఫోటోకి పూలదండ

    September 18, 2019 / 05:17 AM IST

    ప్రధాని నరేంద్రమోడీ 69వ పుట్టిన రోజు వేడుకల్లో బీజేపీ ఎంపీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎంపీ చంద్రసేన్ జాదౌన్ ప్రధాని ఫోటోకు పూల దండ వేసి షాకిచ్చారు.  ఉత్తరప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లోని   సిర్సాగంజ్ సిటీలో ఆరోగ్య కేంద్రం

    ఎవ్వరు అడ్డుకున్నా చేసి చూపించాం: మోడీ

    September 17, 2019 / 07:57 AM IST

    సెప్టెంబర్ 17వ తేదీ తన 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు వెళ్లారు. సర్దార్ సరోవర్ డ్యాం వద్ద ఉన్న నర్మద నదీ దేవతకు చేసిన పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటువంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎక్కడా �

    ప్రధాని పుట్టినరోజుకు ఏం చేశారో తెలుసా

    September 17, 2019 / 07:38 AM IST

    సెప్టెంబర్ 17వ తేదీ తన 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు వెళ్లారు. సర్దార్ సరోవర్ డ్యాం వద్ద ఉన్న నర్మద దేవతకు చేసిన పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న నమామీ దేవీ నర్మదె మహోత్సవాల్లో భ�

    చరిత్రలో మొదటిసారి : హౌడీ మోడీ ఈవెంట్ కు ట్రంప్

    September 16, 2019 / 09:40 AM IST

    ఈ నెల 22న అమెరికాలోని  హ్యూస్టన్‌ లో జరగనున్న “హౌడీ మోడీ”మెగా ఈవెంట్ లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఓ అమెరికా అధ్యక్షుడు,ఓ భారత ప్రధాని కలిసి సంయుక్త ర్యాలీలో ప�

    బీజేపీ సేవా సప్తాహ్: హాస్పిటల్ ఫ్లోర్‌ను క్లీన్ చేసిన షా,నడ్డా

    September 14, 2019 / 04:36 AM IST

    సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ సేవా సప్తాహ్ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా..బీజేపీ అగ్రనాయకులతో సహా నేతలు..కార్యక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క�

    ఇస్రోలో మోడీ అడుగుపెట్టగానే…సైంటిస్టులకు దురదృష్టం

    September 13, 2019 / 04:25 AM IST

    ప్రధాని మోడీపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఫైర్ అయ్యారు. శాస్త్రవేత్తలు 10-12 ఏళ్లు చంద్రయాన్-2 కోసం చాలా కష్టపడితే ప్రధాని మోడీ మాత్రం తానే స్వయంగా చంద్రయాన్-2ల్యాండింగ్ చేస్తున్నాను అని ఫోజ్ కొట్టడానికే బెంగళూరుకి వచ్చాడని అన్నారు. కేవలం ప�

    రైతులకు పెన్షన్ : కిసాన్ మన్ ధన్ యోజన స్కీమ్ ప్రారంభించిన మోడీ

    September 12, 2019 / 10:58 AM IST

    రైతులకు నెలకు మూడువేల రూపాయలు పెన్షన్ అందించే ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన స్కీమ్ ను ఇవాళ(సెప్టెంబర్-12,2019)ప్రధాని మోడీ ప్రారంభించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న జార్ఖండ్ లో మోడీ ఈ స్కీమ్ ని ప్రారంభిచారు. 18 నుంచి 40 ఏళ్ళ లోపు సన్న, చిన్నకారు �

    హిందువులంటే భయపడే వాళ్లే ఇండియాని చెడగొడతున్నారు-మోడీ

    September 11, 2019 / 09:49 AM IST

    హిందూ వ్యతిరేకులే భారత దేశాన్ని చెడగొడుతున్నారని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. మధుర వేదికగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ హిందువులంటే భయపడే వాళ్లే భారత్‌ను చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సంచలన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత�

    తెలంగాణ బడ్జెట్ 2019 : ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..

    September 9, 2019 / 07:50 AM IST

    తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌) సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492 కోట్లతో ఫుల్ బడ్జెట్‌ను

    కేసీఆర్ ఆందోళన : ఆర్థిక మాంద్యంతో ఆదాయం తగ్గింది

    September 9, 2019 / 07:33 AM IST

    తెలంగాణ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. ఆర్థిక మాంద్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం దేశానికి మంచిది కాదన్నారు. గడిచిన

10TV Telugu News