Home » Modi
ప్రధాని నరేంద్ర మోడీ యువతకు ఫిట్గా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ‘ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫిట్నెస్ అండ్ సక్సెస్…’ అంటూ ప్రసంగించారు. ‘ఒక్కసారి మీ శరీరానికి అవకాశం ఇచ్చి చూడండి. అదే మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. నా పర్సనల్ అనుభవం�
ఆర్టికల్ 370 రద్దు అంశంపై భారత్ పై పాక్ కారాలు మిరియాలు నూరుతోంది. ఇరు దేశాల మధ్యా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆర్టికల్ 370 రద్దుపై బ్రిటన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మూలాలు ఉన్న బ్రిటన్ ఎంపీ నజీర్ అహ్మద్ ప్రధ�
దేశంలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ పదార్థాలపై నిషేధం విధించాలన్న ఉద్యమానికి విలువైన మద్దతు అందిస్తున్నందుకు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కు ఇవాళ(ఆగస్టు-28,2019)ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అమీర్…ఉత్తేజపరిచే మాటలు ఇతరులను ప్రే�
ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచి దేశం గర్వపడేలా చేసిన పీవీ సింధు ఇవాళ(ఆగస్టు-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్ గోపీచంద్లను మోడీ అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. ఇందుక�
మూడు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యలను పరామర్శించారు. జైట్లీకి నివాళులర్పించారు. మోడీ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. అనారో
భారత్ కూడా అధ్యక్ష్య తరహా ప్రజాస్వామ్యం దిశగా వెళ్తోందా? ఆ దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాటలు పరుస్తున్నారా? రాజ్యాంగాన్ని సవరించబోతున్నారంటూ కొన్ని రోజులుగా ఈ వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొన్ని ప్రముఖ పత్రికలు కూడా ఈ రకమైన కథ�
సోమవారం(ఆగస్టు-27,2019)ఫ్రాన్స్ లో జీ-7సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు వివిధ అంశాలపై చర్చించారు. జమ్మూకశ్మీర్ అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది. జమ్మూకశ్
BWF ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సింధు విజయంపై క్రీడాకారులు,ప్రముఖులు,పలు రాష్ట్రాల సీఎంలు,సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఇది ఫ్రౌడ్ మూమెంట్ అంటున్నారు.
బహ్రెయిన్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా ఫ్రాన్స్ బయలుదేరారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈరోజు జరగబోయే జీ-7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా మోడీ పాల్గొంటారు. అంతకు ముందు బహ్రెయిన్ రాజధాని మనామాలో కొత్త హంగులతో పునరుద్ధరిం�
బహ్రెయిన్ రాజధాని మనామాలో ఆ దేశ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఓ భారత ప్రధానమంత్రి బహ్రెయిన్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. బహ్రెయిన్-భారత్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేత