Home » Modi
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-3,2019)ఆందోల్ లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.సమైక్య పాలనలో ఎన్నో అవస్థలు పడ్డామని కేసీఆర్ అన్నారు.గత ప్రభ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వెస్ట్ బెంగాల్ లో బుధవారం(ఏప్రిల్-3,2019) ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మోడీ తీవ్ర విమర్శలు చేశారు.అభివృద్ధికి మమత స్పీడ్ బ్రేకర్ అని మోడీ �
అరుణాచల్ ప్రదేశ్ సీఎం కాన్వాయ్ లోని ఓ కారులో తరలిస్తున్న రూ. 1.8కోట్ల నగదు పట్టబడటం ఇప్పుడు ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి జరిపిన తనిఖీల్లో ఈ డబ్బు బయటపడింది.ఓటర్లకు బీజేపీ డబ్బులు పంచుతోందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. స�
రైల్వే ప్రయాణికులకు టీ ఇచ్చేందుకు బీజేపీ ప్రచార నినాదం మై భీ చౌకీదార్(నేను కూడా కాపలాదారుడినే)తో కూడిన టీ కప్పులను వాడటం,రైల్వే టిక్కెట్లపై మోడీ ఫొటో వాడటంపై ఎలక్షన్ కమిషన్ చర్యలు ప్రారంభించింది.మంగళవారం(ఏప్రిల్-2,2019)భారతీయ రైల్వేస్ కి ఈ
యూపీ: సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. మొరాబాద్ జిల్లాలో 1700 జన్ధన్ ఖాతాల్లో కొదిరోజుల్లోనే పెద్ద మొత్తంలో నగదు జయమ అయ్యింది. ఒక్కో
భువనగిరి : తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రెవెన్యూ చట్టంపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. యావత్ దేశం ఆశ్చర్యపోయేలా 2 నెలల్లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామన్నారు.
భువనగిరి : ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. నాకు జాతకాలు, ముహూర్తాల పిచ్చి ఉంటే మోడీకి ఏం బాధ అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ
భువనగిరి జిల్లా ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తికాగానే భువనగిరి జిల్లాకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు.
మోడీ ఒకవైపు.. కేసీఆర్ ఒకవైపు ఆంధ్రులపై కుట్రలు చేస్తుంటే.. జగన్ వాళ్లు చెప్పినట్లు వింటున్నాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.
చిత్తూరు : తనను భల్లాలదేవుడితో పోల్చిన ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ ని భల్లాలదేవుడిగా, మోడీని బిజ్జలదేవుడిగా అభివర్ణిచారు. ఏపీ ప్రజలే బాహుబలి అని అన్నారు. ”ఆంధ్ర ప్రజలు బాహుబలి అయితే జగన్ భల్లాలదేవుడు. ఈ విలన్ కు త�