Modi

    కాళ్లబేరానికి పాక్ : మోడీతో ఫోన్ లో మాట్లాడటానికి సిద్ధమన్న ఇమ్రాన్

    February 28, 2019 / 09:57 AM IST

    భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ కవ్వింపు చర్యలను భారత్ ధీటుగా తిప్పికొడుతోంది.ఓ వైపు అంతర్జతీయ సమాజం మొత్తం పాక్ పై ఒత్తిడి పెంచుతున్న సమయంలో దిక్కుతోచని స్థితిలో కాళ్లబేరానికి పాక్ సిద్ధమైంది. Read Also : కశ్మీర్ సమస్య కు ప

    సైన్యంలో సత్తా ఉందన్న మోడీ : దేశ రక్షణకు దేనికైనా సిద్ధం

    February 28, 2019 / 07:45 AM IST

    దేశ రక్షణకు ఎలాంటి చర్యలకైనా సిద్ధం..సైనికులపై పూర్తి నమ్మకం ఉంది..భారత్ ఎన్నటికీ వెనుకడుగు వేయదని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా పాక్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28వ తేదీన Mera Booth Sabse Mazboot పేరిట ఓ కార్యక్రమం జరిగింది. ఇందుల

    బీజేపీ IT హెడ్ కి ప్రధానికి,రాష్ట్రపతికి తేడా తెలియదా!

    February 27, 2019 / 11:55 AM IST

    భారత ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేషి సంగమంలో పుణ్యస్నానమాచరించిన విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో అదే రోజున బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా చేస�

    ఏం జరుగుతోంది : మోడీకి వచ్చిన కాగితం ఏంటీ.. మధ్యలోనే ఎందుకెళ్లారు

    February 27, 2019 / 08:32 AM IST

    ఏం జరుగుతోంది.. ఏం జరగబోతున్నది.. దేశంలో కమ్మేసిన యుద్ధ మేఘాలతో అందరిలో ఒకటే టెన్షన్. ఉత్కంఠ. భారత్ – పాక్ మధ్య యుద్ధ విమానాలు కూల్చివేసే స్థాయికి సిట్యువేషన్ వెళ్లిపోయింది. ఇదే సమయంలో ప్రధాని మోడీ ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌

    ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను ఆవిష్కరించిన మోడీ

    February 26, 2019 / 04:16 PM IST

    ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్ దగ్గర నిర్వహించిన గీత ఆరాధన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద,బరువైన భగవద్గీత బుక్ ను ఇస్కాన్ టెంపుల్ లో నరేంద్రమోడీ ఆవిష్కరించారు. 2.8 మీటర్లతో, 670 పేజీలతో, 800 కిలోల బరువున్న �

    సుష్మా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం: వైమానిక దాడులపై వివరణ

    February 26, 2019 / 10:15 AM IST

    ఢిల్లీ : మంగళవారం సాయంత్రం 5 గంటలకు  విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది.  విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. సుష్మా స్వరాజ్  ఈ సమావేశంలో  మంగళవారం తెల్లవ

    హామీ ఇస్తున్నా : దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది

    February 26, 2019 / 09:19 AM IST

    దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మంగళవారం(ఫిబ్రవరి-26,2019)  ఉదయం 3:30గంటల సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేనకు చెందిన మొత్తం 12 మిరాజ్-2000 యుద�

    మోడీ పాపాలన్నీ పుణ్యస్నానంతో తొలిగిపోతాయా ?

    February 25, 2019 / 02:36 PM IST

    పవిత్ర త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం చేయగానే  ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు,ద్రోహాలు,ఇతర తప్పులకు సంబంధించిన పాపాలన్నీ తొలిగిపోతాయా అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ప్రయాగ్ రాజ్ లో జర�

    40ఏళ్ల కల నెరవేరింది : అద్భుతం.. ఈ నేషనల్ వార్ మెమోరియల్

    February 25, 2019 / 01:09 PM IST

    ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం(ఫిబ్రవరి-25,2019) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ మెమోరియల్ ను జాతికి అంకితమిస్తున్నట్లు మోడీ ప్రకటించారు.ప్రధాని మోడీ, రక్షణమంత్రి నిర్మలా సీత

    ఆ ముగ్గురూ : వెయ్యి కోట్ల ప్యాకేజీ కుట్రలంటున్న చంద్రబాబు

    February 25, 2019 / 04:58 AM IST

    ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై పలువురు కుట్రలు పన్నుతున్నారంటూ గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేస్తున్న ఏపీ సీఎం బాబు విమర్శలకు మరింత పదును పెట్టారు. మోడీ, జగన్, కేసీఆర్‌లు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీతో కుట్రలను ప్రారంభించారని సంచలన ఆరోపణలు చేశా

10TV Telugu News