Modi

    రైతు ఖాతాల్లోకేనా! : మోడీ సర్కార్ కు రూ.28వేల కోట్ల చెక్కు

    February 18, 2019 / 02:06 PM IST

    రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.28వేల కోట్ల మధ్యంతర డివిడెంట్ ను కేంద్రప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మోడీ సర్కార్ కు వరుసగా ఆర్బీఐ అడ్వాన్స్ పేమంట్ ఇవ్వడం వరుసగా ఇది రెండోసారి. టర్కీ ప్రెసిడెంట్ ఈర్డోజన్ పాలనకి రెఫరెండంగా �

    పాక్ కు మోడీ వార్నింగ్ : మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్

    February 18, 2019 / 11:13 AM IST

    పాక్ తో చర్చల సమయయం ముగిసిపోయిందని, ఇప్పుడు చర్యలు తీసుకొనే సమయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. చర్చలకు సమయం ముగిసిపోయిందనే విషయం పుల్వమా జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో నిరూపితమైందన్నారు.పాక్ తో చర్చలు జరిపే సమయం ముగిసిపోయిందని సూచిందన్నా�

    దెబ్బకు దెబ్బ తీస్తాం : నాలో కూడా అంతే ఆగ్రహం ఉంది

    February 17, 2019 / 10:53 AM IST

    పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�

    ఉగ్రవాదానికి పర్యాయపదంగా పాక్ : ప్లేస్, టైమ్ ఫిక్స్ చేస్తున్నారు

    February 16, 2019 / 10:50 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.

    పాక్ అంతుచూద్దాం : మోడీకి కాంగ్రెస్ మ‌ద్ద‌తు

    February 15, 2019 / 10:54 AM IST

    పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్ర‌వ‌రి-14,2019) సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జ‌రిగిన ఉగ్ర‌దాడిని  కాంగ్రెస్ పార్టీ  తీవ్రంగా ఖండించింది. ఉగ్ర‌దాడికి కార‌ణ‌మైన పాక్ పై ప్ర‌తీకారం తీర్చుకొనేందుకు ప్ర‌ధాని మోడీకి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కాంగ్రెస్ �

    ప‌ట్టాల‌పై ప‌రుగులు :వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ కు ప్ర‌ధాని ప‌చ్చ‌జెండా

    February 15, 2019 / 07:14 AM IST

    మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ ప‌రిజ్ణానంతో త‌యారైన వందే భార‌త్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) ప‌ట్టాలెక్కింది. ఇవాళ‌(ఫిబ్ర‌వ‌రి-15,2019) ఉద‌యం ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప‌చ్చ‌ జెండా ఊపి వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ సేవ‌ల‌ను ప్రారంభించారు.�

    అంతుచూడండి :భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ

    February 15, 2019 / 06:08 AM IST

    పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. మన భధ్రతా బలగాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు హైలెవల్ మీటింగ్ తర్వాత మోడీ అన్నారు. మన సైనికుల ధైర్యసాహసాలపై పూర్తి నమ్మకముందని తెలిపారు. ఉగ్రదాడి వెనకు ఉన్నవారిని వదిలిపె�

    ప్రతీకారం తీర్చుకోవాల్సిందే : ఉగ్రదాడిపై రగిలిపోతున్న దేశ ప్రజలు

    February 14, 2019 / 05:24 PM IST

    జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 42మంది CRPF జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన

    అప్పు కట్టేస్తానంటే.. మోడీ ఎందుకు తీసుకోరు : మాల్యా మళ్లీ పేలాడు

    February 14, 2019 / 05:37 AM IST

    16వ లోక్ సభలో బుధవారం(ఫిబ్రవరి-13,2019)  ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన చివరి ప్రసంగంపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా స్పందించారు. మోడీ తన ప్రసంగంలో 9వేలకోట్లతో దేశం విడిచిపారిపోయిన వ్యక్తి అని పరోక్షంగా తన పేరు ప్రస్తావించడంపై గురువారం(ఫిబ్రవరి-14

    మళ్లీ మోడీయే ప్రధాని..కాక రేపుతున్న ములాయం కామెంట్స్

    February 13, 2019 / 03:22 PM IST

    ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించి విపక్షాలకు షాక్ ఇచ్చారు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్. బుధవారం(ఫిబ్రవరి-13,2019) పార్లమెంట్ వేదికగా మోడీని పొగడ్తలతో ముంచెత్తారు ములాయం. మోడీ పాలన బాగుందన్నారు.దేశ ప్రజలు మరోసారి మోడీ�

10TV Telugu News