-
Home » Mohan Bhagwat
Mohan Bhagwat
భారత రాజ్యాంగంలో ‘హిందూ రాష్ట్రం’ అనే పదాన్ని చేర్చాలా? ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నారు?
“సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది ఎప్పటి నుంచి జరుగుతోందో తెలియదు. దానికి కూడా రాజ్యాంగ అనుమతి అవసరమా?” అని అన్నారు.
75ఏళ్లకు రిటైర్మెంట్.. రాజకీయ దుమారం రేపిన ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..
ప్రధాని మోదీని ఉద్దేశించే భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శలు చేస్తున్నారు. ఒక్క దెబ్బకు.. రెండు పిట్టలు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
జనాభా పెరుగుదల రేటుపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర కామెంట్స్
మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ‘కథలే కుల్ సమ్మేళనం’లో మోహన్ భగవత్ ప్రసంగించారు.
బీజేపీపై ఆగ్రహంగా ఉన్న ఆర్ఎస్ఎస్.. కారణం అదేనా?
RSS Angry On BJP : బీజేపీపై ఆగ్రహంగా ఉన్న ఆర్ఎస్ఎస్.. కాణం అదేనా?
బీజేపీపై ఆగ్రహంగా ఉన్న ఆర్ఎస్ఎస్..? ఎందుకిలా.. కారణం ఏమిటి..
మాతృ సంస్థకు ప్రధాని మోదీ ఎక్కడ కోపం తెప్పించారు?
రిజర్వేషన్ల వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు.
అధికారం అందుకే, మతంలో చెప్పిందీ అదే.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
బలహీనులను క్రూరమైన వారి నుంచి రక్షించాల్సిన అవసరం ఉన్న చోట, అవసరాన్ని బట్టి బలవంతపు ప్రయోగాలకి సిద్ధంగా ఉండాలని సూచించారు. బలహీనులను రక్షించాలనుకుంటే, అలా తప్పక వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.
RSS need Minorities: ఆర్ఎస్ఎస్కు ఉన్నపళంగా ముస్లిం-క్రైస్తవులు ఎందుకు కావాల్సి వచ్చింది?.. కారణాలు తెలిస్తే షాకవుతారు
అనేక సార్లు సంఘ్ చీఫ్ కూడా సాంప్రదాయ ఆలోచనలను విచ్ఛిన్నం చేస్తూ ముందుకు సాగడం గురించి, కొన్నిసార్లు థర్డ్ జెండర్ లను తీసుకురావడం గురించి, కొన్నిసార్లు మహిళలకు సమాన హోదా కల్పించడం గురించి మాట్లాడుతున్నారు.
Maurya vs Bhagwat: భారత్ హిందూ దేశం కాదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు స్వామి ప్రసాద్ మౌర్య కౌంటర్
శుక్రవారం సకల్ జైన సమాజ్ కార్యక్రమంలో భగవత్ ప్రసంగిస్తూ, శతాబ్దాలుగా మన దేశం పేరు భారత్ అనే ఉందని అన్నారు. ఏ భాష అయినా పేరు అలాగే ఉంటుందని, కానీ మన దేశం విషయంలో ఒక భాషల్లో ఒక్కోలా ఉందని అన్నారు
Mohan Bhagwat: మన దేశం పేరు ఇడియా కాదు, భారత్.. అలాగే పిలవాలంటున్న ఆర్ఎస్ఎస్ చీఫ్
మనం మన దేశాన్ని భారతదేశం అని పిలవాలని, అలాగే ఇతరులకు కూడా వివరించాలని భగవత్ అన్నారు. ఐక్యత శక్తిని నొక్కిచెప్పిన ఆయన, భారతదేశం అందరినీ ఏకం చేసే దేశమని అన్నారు