Home » Mohan Bhagwat
కులవ్యవస్థపైనే కాకుండా మతాల గురించి కూడా భగవత్ మాట్లాడారు. విదేశీ మతాలతో దేశంలో ఘర్షణలు జరిగాయని, అయితే ఇప్పుడు వారు వెళ్లిపోయారని, ప్రస్తుతం ఇక్కడున్న వారంతా భారతీయులేనని అన్నారు. ముస్లింలైనా, క్రైస్తవులైనా ఈ దేశంలో అంతర్భాగమని, ఏవైనా లో�
దేశం విభజన తప్పని పాక్ ప్రజలు భావిస్తున్నారని..స్వాతంత్ర్య వచ్చి 70 ఏళ్లు దాటినా పాకిస్థాన్ ప్రజలు సంతోషంగా లేరు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు.
దేశంలో విద్య, ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాల్సిన అంశాలని, ఇది వ్యాపారం కాకూడదని ఆయన అన్నారు. విద్య, ఉద్యోగాన్ని ప్రజలకు వీలైనంత తక్కువ ఖర్చుకు ప్రజలకు అత్యంత చేరువలో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ఇక దేశంలోని మానవుల జీవితం
మతం అంటే సమాజ ఉన్నతి కోసం పని చేయడమని, తన గురించి మాత్రమే ఆలోచించి కడుపు నింపుకోవడం మతం కాదని భాగవత్ అన్నారు. ఈ మాటలు సంత్ రవిదాస్ చెప్పారని, అందుకే సమాజంలోని పెద్దలు సంత్ రవిదాస్ భక్తులుగా మారారని అన్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్, ఓరంగేబుకు �
‘‘పురాతన కాలం నుంచి స్వచ్ఛంద సేవకులకు హనుమంతుడు రోల్ మోడల్. 17వ శతాబ్దపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చారిత్రక యుగం నుంచి రోల్ మోడల్. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెగ్డేవార్, ఇతర ముఖ్య నాయకులు ఎంఎస్ గోల్వాకర్, బాలాసాహెబ్ దియోరాస్ కాషా�
ఆరెస్సెస్ మారుతోందా? చిరుత పులి తన శరీరంపైన ఉండే మచ్చలను మార్చుకోగలుగుతుందా? ఆరెస్సెస్ స్వభావంలో మౌలిక మార్పులు చేయాలని వారు కోరుకుంటే, మోహన్ భాగవత్కు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఎజెండాను వదులుకుంటా�
మహిళల భాగస్వామ్యం లేకపోతే సమాజం అభివృద్ధి చెందదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. విజయ దశమి ఉత్సవాల సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో పెరుగుత�
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను ‘జాతి పిత’గా అభివర్ణించాడు ఒక ముస్లిం మత గురువు. ఇదే ఆయనకు ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. మోహన్ భగవత్ను పొగిడినందుకుగానూ, ఆ మత గురువును చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు.
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు, కర్ణాటకలో హిజాబ్ వివాదం వివాదాల నేపథ్యంలో దేశంలో మత పరమైన హింసలు చెలరేగకుండా, శాంతియుత వాతావరణం కాపాడే ఉద్దేశంలో ఈ వరుస సమావేశాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్
అందరూ ప్రతిజ్ణ చేయండి.. ఈ దేశం కోసం సమాజం కోసం పని చేస్తానని ఇప్పుడే ప్రతిజ్ణ చేయండి. అవసరమైతే దేశం కోసం ఉరికంభాలని ముద్దాడటానికి కూడా ప్రతిజ్ణ చేయండి. మనం దేశం కోసం పని చేద్దాం. భారత్ కోసం పాడుదాం. భారత్ కోసం నినదిద్దాం. ఈ జీవితాన్ని దేశం కోసం �