Home » molnupiravir
దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తిలో ఉన్నందున కరోనా చికిత్సలో వినియోగించే మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్ ని పలు ఫార్మా సంస్థలు మార్కెట్లోకి విడుదల చేసాయి.
అమెరికాలో కరోనా వైరస్ మూడో వేవ్ విలయతాండవం చేస్తోంది. రెండేళ్ల రికార్డులను అధిగమిస్తూ రెట్టింపు సంఖ్యలో కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ రోజువారీ మరణాలు భారీగా పెరిగాయి.
కరోనా మహమ్మారిని కట్టడి చేసే ట్యాబ్లెట్ వచ్చేసిందా? ఆ ట్యాబ్లెట్ అన్ని వేరియంట్లనూ అణచివేస్తుందా? మరణాలు, ఆసుపత్రి పాలయ్యే ముప్పును సగానికి తగ్గించిందా? అంటే అవుననే సమాధానం వస్తోంద
కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో మన దేశంలో మరింతగా విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్�
గుడ్ న్యూస్: ఒక్క టాబ్లెట్తో కరోనా ఖతం
కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచం మీద దండయాత్ర చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. రోజుకి లక్షలలో కేసులతో ప్రభుత్వాలకు దిక్కుతోచని విధంగా హడలెత్తిస్తోంది. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో అందరూ వ్యాక్సిన్ ఎప్పుడొస్�
Oral Pill : కరోనా చికిత్సకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనాను ఖతం చేసే మందుల తయారీలో శాస్త్రవేత్తలు, డాక్టర్లు నిమగ్నం అయ్యారు. కోవిడ్ రాకుండా ఉండేందుకు ఇప్పటికే వ్యాక్సిన్(టీకా) తీసుకొచ్చారు. పలు కంపెనీలు వ�