Home » Money
Cop mows down pan shop owner ఉత్తరాఖండ్లో బాజ్పూర్లో ఓ పాన్ షాపు నిర్వాహకుడిని ఓ పోలీస్ కానిస్టేబుల్ దారుణంగా కారుతో గుద్ది చంపడం కలకలం సృష్టించింది. షాపులో కొనుగోలు చేసిన సిగరేట్ ప్యాకేట్ కు డబ్బులు అడగడంతో ఆగ్రహానికి గురైన ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ దారు
15 minute daily walk could boost..money and health safety : ప్రతీరోజు నడక..ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. మరి ఆరోగ్యం కావాలి అంటే నడవాల్సిందేనంటున్నారు నిపుణులు. ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు మారాలి అంటే మన జీవనశైలిని మార్చుకోవాలి. మన రోజువారీ పనులతో పాటు జీవితంలో నడకను ఓ భాగంగ�
person cheating : ముఖ్యమంత్రి కేసీఆర్ గన్మెన్ అంటూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ నకిలీ పోలీసును వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఫేక్ ఐడీ కార్డుతో ఎస్సైగా చలామణి అవుతున్నాడు. ప్రస్�
10 rupees coins: ఏ నోట పుట్టిన పుకారో కానీ… 10 రూపాయల కాయిన్లు పత్తా లేకుండా పోయాయి. 10 రూపాయల కాయిన్లు చెల్లవనే ప్రచారం జోరుగా నడుస్తోంది. దీంతో అవి ఎక్కడా కనిపించడం లేదు. వాటిని తీసుకోవడానికి అంతా నిరాకరిస్తున్నారు. అయితే ఆసిఫాబాద్ జిల్లా బోగడ్ అనే ఊర�
Viral Photo: ఫిట్నెస్ కోసం ఆరాటపడే వాళ్లు వేలల్లో ఖర్చు పెట్టి గంటలకొద్దీ జిమ్ లలో బెస్ట్ ట్రైనర్ల సహాయంతో కష్టపడుతుంటారు. వారంతా ఈ రోజు కూలీ ఫొటో చూస్తే ఖర్చు పెట్టిన డబ్బును చూసి వాళ్లకు వాళ్లే జాలిపడాల్సిందే. నెల ఆదాయం కోసమే కష్టపడే కూలీల ఫిట్
anjan rao house : సిద్ధిపేటలో రాజకీయ దుమారం రేపుతున్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు బంధువు ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. సిద్దిపేటలో సురభి అంజన్రావు ఇంట్లో నిన్న(అక్టోబర్ 26,2020) చేసిన సోదాల దృశ్యాలను పోలీసులు విడుదల �
dubbaka incident: తెలంగాణ పాలిటిక్స్లో దుబ్బాక హీట్ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు దిగింది. హైదరాబాద్లో బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రగతి భవన్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు దుబ్బాక ఘటనపై బీజేపీ, టీఆర్�
supari killers: సుపారీ కల్చర్ తెలుగు రాష్ట్రాలకూ పాకిందా..? పైసలిస్తే ప్రాణం తీసే కిల్లర్స్ ఏపీ, తెలంగాణలో సిద్ధంగా ఉన్నారా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. నాటి ప్రణయ్ నుంచి నేడు హేమంత్ వరకు..ఓ సుపారీ హత్య ఘటన మరవకముందే మరో సుపారీ మర్డర్ వెలుగు
మహిళల్లో అక్షరాస్యతను ప్రోత్సహించడంలో భాగంగా ఫస్ట్ డివిజన్ లో ఇంటర్మీడియట్ పాసైన బాలికలకు రూ.25 వేలు, డిగ్రీ పాసైన బాలికలకు రూ.50 వేలు ఇస్తామని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక కొత్త శాఖను ఏర్ప�
తల్లి తన బిడ్డలను నవమాసాలు మోసి, కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. అలాంటి తల్లి తన పిల్లల భవిష్యత్తుకు కోసం తన సర్వాన్ని త్యాగం చేయటానికి సిద్ధం పడుతుంది. వారి కోసం ఎలాంటి బాధనైన భరిస్తుంది. తన పిల్లల కంటే తనకు ఏది ముఖ్యమైనది కాదునుకుంటుంది. �