Home » Money
పోలీసులు, పొలిటికల్ లీడర్స్ నుంచి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తున్నాయా..? నిజమేనని నమ్మేసి ఆ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేస్తున్నారా..? అవసరమున్నాయంటూ డబ్బులు అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారా..? అయితే కాస్త జాగ్రత్త. ఫేస్
ఒకటి కాదు..రెండు కాదు..రూ. 58 వేల కోట్లు దానం చేసి..ఆ వ్యక్తి మాట నిలబెట్టుకున్నాడు. ఎంత సంపాదించినా..అందులో ఆనందం ఉండదని..దానం చేస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుందని అంటున్నాడు. అతను ఎవరో కాదు…ఛార్ల్స్ ‘చక్’ ఫీనీ. విమానాశ్రయాల్లో ఉండే ‘డ్యూటీ ఫ్రీ షా�
కరోనాపై పోరు కోసం విరాళాలు సేకరించేందుకు ఈ ఏడాది మార్చి 27న ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు ఐదు రోజుల వ్యవధిలోనే రూ.3,076 కోట్లు వచ్చినట్లు పీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రూ.2.25లక్షలతో మొదలైన ఈ నిధికి మార్చి 31 నాటికి రూ.3075.8కోట్లు విరాళం సమకూర
మోడీ సర్కార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. మీడియా ద్వారా గొప్పలు చెప్పడం వల్ల పేదల కష్టాలు తీరవంటూ కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించారు. పేదలకు డబ్బును పంచి, పారిశ్రామిక వేత్తలకు పన్నులను తగ్గించడం మానుకోవ
విజయవాడ మర్డర్ ప్లాన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు వేణుగోపాల్ రెడ్డి శానిటైజర్ చల్లి కారుకు నిప్పుపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. వేణుగోపాల్ రెడ్డిని వ్యాపారంలో గంగాధర్ దంపతులు కృష్ణారెడ్
హాస్పిటల్ ఫీజు చెల్లించడానికి ఐదు రూపాయలు లేక తన భర్త ప్రాణాలు కోల్పోయడాని ఓ మహిళ ఆవేదన వెల్లదీస్తుంది. మధ్యప్రదేశ్ లోని గునా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేషెంట్ ను అడ్మిట్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. సాధాణంగా రూ.5 తక్కువే అయినప్పటి�
ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దుండగులు దంపతులపై దాడి చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు భార్యాభర్తలను కట్టేసి వారిపై దాడికి దిగారు. మహిళ జుట్టు కత్తిరించి, కళ్ళళ్ళో కారం చల్లి
ఎడారి రాష్ట్రంలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. రెబెల్ నేత సచిన్ పైలట్పై సీఎం అశోక్ గహ్లోత్ బుధవారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో కలిసి రాజస్ధాన్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే కుట్రలో పైలట్ భాగస్వామిగా మారారని ఆరోపించార
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా బ్లాక్ మెయిల్, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఫొటోలను మార్ఫింగ్ చేయడం వాటిని అడ్డు పెట్టుకుని కొందరు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తే మరికొందరు లైంగిక కోరికలు తీర్చాలని వేధిస్తున్నారు
కథ అడ్డం తిరిగింది. ప్లాన్ బెడిసికొట్టింది. డబ్బు చేతికి అందకపోగా జైలు పాలయ్యాడు. చెల్లి పెళ్లి డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేవలం 2 గంటల్లోనే కేసుని చేధించారు పోలీసులు. కిడ్నా