Home » Money
మీరు ATMలలో డబ్బులు డ్రా చేస్తున్నారా ? అయితే మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇంటర్ ఛేంజ్ ఫీజును ప్రతి లావాదేవీకి పెంచబోతున్నారు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఉచితంగా డ్రా చేసుకొనే అవకాశం ఉందనే సంగతి తెలిసిందే. తాజాగా..ఈ ఇంటర్ ఛేంజ్ ఫీజును పెంచాలని కోర�
స్థానిక ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహాన్ని నిరోధించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. మనం ప్రజల సంక్షేమం కోసం ఇన్ని సంక్షేమ పథకాలు చేపడుతూ కూడా ఓట్ల కోసం డబ్బు, మద్యం ఎర వేయడం మంచి పద్ధతి కాదన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో దారుణ ఓటమి గురైన విపక్షాలు సర్కార్పై తమ అక్కసు వెళ్లగక్కాయి. టీఆర్ఎస్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించాయి. ఈ
ప్రస్తుతం దేశ ఆర్థికపరిస్థితి చూసి అందరూ ఆందోళనవ్యక్తం చేశారు. దేశం ఆర్థిక క్షీణత ఎదుర్కొంటున్నదని రిపోర్టులు చెబుతున్నాయి. భారతదేశపు నామినల్ జీడీపీ వృద్ధి 45ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు రెండువారాల క్రితం వార్తల్లో చూశాం. అయితే ఇప్పుడు �
హైదరాబాద్లో కలకలం రేపిన మోడల్ రేప్ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఆ యువతిపై నిజంగానే అత్యాచారం జరిగిందా..? నిందితుల పేరెంట్స్ ఆరోపిస్తున్నట్లు డబ్బు కోసమే ఆ
భూత వైద్యం చేస్తానంటూ వదినపై ఆడబిడ్డ చేసిన అరాచకం..అఘాయిత్యం గురించి వింటే ఒళ్లు జలదరిస్తుంది. భూతవైద్యం పేరుతో సోదరుడి భార్యపై భయంకరమైన హింసకు పాల్పడింది ఆడపడుచు. ఉత్తరప్రదేశ్లోని బరేలి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించి�
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఏడాది 2020 నుంచి కొత్త విధానం తీసుకురానుంది. అదే OTP. ఇకపై SBI ఏటీఎంలలో డబ్బు డ్రా
చైనాకు వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. డబ్బులు పుష్కలంగా ఉన్న చైనాకు ప్రపంచబ్యాంకు అప్పులు ఇవ్వడమేమిటని వరల్డ్ బ్యాంక్ ను ట్రంప్ ప్రశ్నించారు. ప్రపంచబ్యాంకు ఎందుకు చైనాకు అప్పులెందుక�
గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. బాలుడి తండ్రి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అబ్రహం అనే వ్యక్తిని కూడా
కష్టపడి పనిచేశాను..నా కూలి డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగిన పాపానికి జేసీబీతో తొక్కించి అంత్యం దారుణంగా చంపేసిన ఘటన యూపీలోని ప్రతాప్ గడ్ జిల్లా రాణీగంజ్ కైథెలీ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దారుణంగా స్థానికంగా కలకలం సృష్టించింది. రాణీగంజ్ కైథె�