Home » Money
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మెజార్టీ లేకపోయిన�
ఓ వైపు ఎమ్మార్వోల అక్రమ వసూళ్లు, అవినీతిపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చిన సమయంలోనే మరోవైపు ప్రభుత్వ అధికారులు చేసే పనులు కూడా ప్రజలకు వాళ్లపై ఉండే నమ్మాకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. దేశవ్యాప్తంగా రెవె�
కల్కి ఆశ్రమంలో నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులోని 40 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా 43.9 కోట్లతో పాటు 1,182 స్థిరాస్తి పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.18 కోట్
చిత్తూరు జిల్లాలోని యాదమర్రి ఆంధ్రాబ్యాంక్లో భారీ చోరీ జరిగింది. రూ.4 కోట్లు విలువ చేసే తాకట్టు బంగారం కనిపించడం లేదు. 2లక్షల నగదు కూడా మాయమైంది. బ్యాంకు
ఏపీలో రైతులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 14వ తేదీ సోమవారం వ్యవసాయ మిషన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన
మోసం చేసేందుకు సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. కాస్త ఆదమరిచి వాళ్లు చెప్పనట్లు చేశారా? మీ బ్యాంకుల్లో ఉన్న డబ్బులు గల్లంతే… అవును ఇది నిజం.. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు రోజుకు ఏదో ఒక నంబర్ తో ఫోన్ చేసి డబ్బులు నొక్కేందుక�
కేరళలో సంచలనం రేపిన హత్యల మిస్టరీ వీడింది. 14 ఏళ్లలో ఆరుగురు కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. వారందరిని మర్డర్ చేసింది కుటుంబసభ్యురాలే. పోలీసుల
వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), మరో సినీ నిర్మాత బండ్ల గణేశ్ మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
సినీ నిర్మాతలు బండ్ల గణేశ్, పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తన ఇంటిపై బండ్ల గణేశ్ దాడి
సినీ నిర్మాతలు బండ్ల గణేశ్, పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తన ఇంటిపై బండ్లగణేశ్ దాడి చేశారని,