Home » Money
సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అగ్రిగోల్డ్, రైతు భరోసాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై ఓ వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు.ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలకు ఆరోదశలో భాగంగా ఆదివారం(మే-12,2019) పోలింగ్ జరగనుంది.ఈ సమయంలో వెస్ట్ ఢిల్లీ ఎంపీ సీటు కోసం తన తండ్రి రూ.6కోట్లను చెల్లించారని.. ఆప్ తరఫున పోటీ చేస్తున్�
అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ చెప్పుకుని రూ.50,000 కోసం డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని ఓ మహిళ చావగొట్టింది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో థెరపీ పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. అనారోగ్య సమస్యలను థెరపీతో నియంత్రిస్తామంటూ 6 నెలల క్రితం ఓ థెరపీ సెంటర్ని ప్రారంభించారు. థెరపీ సెంటర్కు వచ్చిన వారిని నమ్మించి అధిక ధరలకి థెరపీకి అవసరమైన
కేంద్రమంత్రి,అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అమేథీలో మీడియా సాక్షిగా స్మృతీ డబ్బులు,శారీలు,షూస్ పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ప్రియాంక విమర్శించారు.లోక్ సభ ఎన్ని�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 20 రూపాయల నోటు విడుదల చేస్తోంది. ఇది ఆకుపచ్చ కలర్ లో ఉంది. త్వరలోనే రాబోతున్న ఈ నోటుపై కొత్త RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉంది. నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ పెద్దగా ఉంది. అశోకుడి స్థూపం ఉన్నాయి. RBI, BHARAT(హిందీలో),
ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో టీడీపీని బతికించింది రెండు పథకాలే…ప్రజలు ఓటుకు రూ. 2 వేల 500 డిమాండ్ చేస్తున్నారంటూ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం బాబు 120 స్కీములు ప్రవేశ పెట్టి..దాన ధర్మాలు చేశారు..ఆ�
కాయ్ రాజా కాయ్.. ఇపుడు ఏపీలో ఎక్కడికి వెళ్లినా ఇదే వినిపిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలోనే కాదు… జిల్లాల్లోనూ ఈ సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలో ఇంకాస్త ఎక్కువే ఉంది. ఎన్నికల ముందు పొలిటికల్ హీట్ రాజేసిన ఈ డిస్ట్రిక్ట్..
ఏపీలో పోలింగ్ ముగిసి వారం రోజులు దాటింది. ఫలితాలకు నెల రోజులకు పైగా గడువుంది. ఇప్పుడు అందరి దృష్టి.. గెలిచేదెవరు? ఓడేదెవరు? అనే దానిపైనే. అభ్యర్థులకు కూడా ఇదే టెన్షన్. దీంతో బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. కోడి పందాలు, క్రికెట్ బెట�
అరుణాచల్ ప్రదేశ్ సీఎం కాన్వాయ్ లోని ఓ కారులో తరలిస్తున్న రూ. 1.8కోట్ల నగదు పట్టబడటం ఇప్పుడు ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి జరిపిన తనిఖీల్లో ఈ డబ్బు బయటపడింది.ఓటర్లకు బీజేపీ డబ్బులు పంచుతోందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. స�