Home » Moon
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ప్రాజెక్టు ‘చంద్రయాన్-3’. వచ్చే ఏడాది జూన్లో చంద్రయాన్-3కి ఉద్దేశించిన అంతరిక్ష వాహక నౌకను గగన తలంలో ప్రవేశపెట్టబోతున్నట్లు ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
టెక్నాలజీలోనే కాదు పరిశోధనల్లో కూడా దూసుకుపోతున్న చైనా చంద్రడిపై ఓ సరికొత్త లోహాన్ని కనుగొంది.
2025 నాటికి చంద్రుడి ఉపరితలంపై మానవులను చేర్చడమే లక్ష్యంగా నాసా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అత్యంత శక్తివంతమైన మానవరహిత రాకెట్ ను చంద్రుడిపైకి నేడు పంపించనుంది. దీనికి ఆర్టెమిస్ అనే పేరును పెట్టారు. ఆరు వారాల పాటు ఈ యాత్ర సాగుతోంది.
భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను పంపితే ఎక్కడ ల్యాండవ్వాలనేది కూడా సమస్యగానే మారింది. దీనికి నాసా తాజాగా సమాధానం చెప్పింది. దీనికోసం చందమామపై మొత్తం 13 ప్రాంతాలను గుర్తించింది. త్వరలోనే ఆర్టిమిస్-3 మిషన్ ద్వారా మరోసారి మనుషులను చంద్రుడి�
చంద్రుడిపై మేర్ ట్రాంక్విలిటాటిస్ అనే ప్రాంతంలో చాలా సొరంగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుహలకు దారి చూపిస్తాయని శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సొరంగాల వద్ద చేసిన పరిశోధనల్లో వీటి ఉష్ణోగ్రతలు పెద్దగా మారడం లేదని అటూ ఇటుగా 17 డిగ�
చంద్రుడిపై మనుషుల అడుగుజాడల ఆనవాళ్లకు సంబంధించిన సాక్షాలను నాసా విడుదల చేసింది. 53 ఏళ్ల కింద అపోలో 11 మిషన్లో భాగంగా చంద్రుడిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ల్యాండయ్యారు. నాడు చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాముల అడుగులు ఇంకా అలాగే ఉన్నాయ�
వరద విరుచుకుపడినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్న జనాలే ఉన్నారే తప్ప ప్రాణ నష్టం అన్న పదం ఎక్కడా వినపడలేదు. అసలీ ప్రమాదం ఎలా తప్పింది? ఇది అదృష్టమా? లేక ఏదైనా అదృశ్య శక్తి ఇందులో ఉందా?
చంద్రునిపై లావా మైదానంలో చైనా శాస్త్రవేత్తలు నీటి శాంపుల్స్ కనుగొన్నారు. దాని మూలాన్ని అర్థం చేసుకోవడానికి వాటిని దగ్గరగా తీసుకొచ్చారు. భవిష్యత్లో చంద్రుని అన్వేషణకు కీలకమైన ప్రశ్నగా నిలిచింది.
చంద్రుడిపై ఉన్న రాళ్లలో ప్రతి 10 లక్షల శాంపిల్స్లో 30 హైడ్రాక్సిల్ భాగాలు ఉన్నట్లు షాంగ్ఈ-5 గుర్తించింది. ఇతర పదార్థాలతో నీరు రియాక్ట్ అయినప్పుడు హైడ్రాక్సిల్ ఎక్కువగా ఏర్పడుతుంది.
చంద్రుడికి మరో ముఖం వుందా? నిండు జాబిలిపై ఆ మచ్చలేమిటి? ఈ మిస్టరీ గురించి సైన్స్ ఏం చెప్తోంది?