Home » Morning
Three-degree temperature in Delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 23 రోజూ కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. ఢిల్లీ యూపీ ఘజిపూర్ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలో
Manchu Manoj : తమ వారు కష్టాల్లో ఉన్నారు..వారిని ఆదుకోవాలన్న వారికి అభయహస్తం అందిస్తుంటారు పలువురు. అందులో రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, సినీ, ఇతర రంగాలకు చెందిన వారుంటారు. తాజాగా నటుడు మంచు మనోజ్ పెద్ద మనస్సు చాటుకున్నారు. బోన్ కేన్సర్ తో బాధ పడుతున్న
Cold in Delhi..Lowest temperature : దేశ రాజధానిని కరోనాతో పాటు చలి వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఈ సీజన్ లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని, కనీస ఉష్ణోగ్రత 7.3కు చేరుకుందని వాతావరణ అధికారులు వె�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 24 గంటలు గడిచిపోయింది. అయినా ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతిలేదు. ఎవరు చంపారు, ఎందుకు చంపారన్నదానిపై క్లారిటీలేదు. ఓవైపు ఈ హత్యపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు… మార్చి 16వ తేదీ శనివ�
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులూ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి తెలంగాణ వరకు…తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపారు. అయితే..దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఉండదన్నారు.
హైదరాబాద్ : వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరంలో ఛేంజేస్ అవుతుండడంతో నగర ప్రజలు అల్లాడుతున్నారు. ఒకవైపు చలి..మరోవైపు వర్షం పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ్లలో