Home » motkupalli narasimhulu
దళితబంధు చైర్మన్_గా మోత్కుపల్లి!
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మోత్కుపల్లి నర్సింహులుకు కీలక పదవి అప్పగించనున్నారు. దళితబంధు చైర్మన్ గా మోత్కుపల్లిని నియమించనున్నారు కేసీఆర్. దళితబంధు చైర్మన్ గా
పెద్దిరెడ్డి రాజీనామా... ముందే చెప్పిన మోత్కుపల్లి
మోత్కుపల్లికి చెమటలు పట్టించిన 10టీవీ
రాజాసింగ్ తిట్టడం వలనే పార్టీ మారాను
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్ధితి విషమించింది. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు.
మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు ఆయన ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకుని కమలతీర్ధం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి పార్టీ కండువా కప్పి సభ్యత్వం
తెలంగాణ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి తెలంగాణ