-
Home » Mount Everest
Mount Everest
ఎవరెస్ట్పై మంచు తుపాను బీభత్సం.. 16వేల అడుగల ఎత్తులో.. చిక్కుకుపోయిన వెయ్యి మంది..
ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరెస్ట్ క్యాంపులకు వెళ్లే రహదారుల్లో మంచును తొలగిస్తున్నారు.
ప్రతి ఏటా మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరగడానికి కారణం అదేనా.. సైంటిస్టులు ఏం చెబుతున్నారు..
యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు..
Mount Everest : ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో స్టాండ్-అప్ కామెడీ .. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఆర్టిస్ట్లు
స్పాండప్-కామెడీతో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన ఎల్లీ గిబ్సన్, హెలెన్ థోర్న్లు మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర ప్రదర్శన ఇచ్చారు. అంత ఎత్తులో ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
Real Hero : ఎవరెస్ట్ డెత్ జోన్ నుంచి క్లైంబర్ను కాపాడిన నేపాలీకి సెల్యూట్ చేస్తున్న నెటిజన్లు
ఎవరెస్టు అధిరోహించాలంటే ధైర్య, సాహసాలు కావాలి. అలా ఎక్కేవారిలో కొందరు అనుకోకుండా అనారోగ్యాల బారిన పడిపోతుంటారు. ఓ మలేషియా క్లైంబర్ డెత్ జోన్లో ప్రాణాపాయ స్థితిలో ఉండగా చూసిన నేపాలీ వ్యక్తి ఎంతో సాహసం చేసి అతని ప్రాణాలు కాపాడాడు. అందరి మన్�
Rare Wild Cat : ఎవరెస్టు శిఖరంపై అత్యంత అరుదైన పిల్లి
ఎవరెస్టు శిఖరం.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఈ శిఖరానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరెస్టు శిఖరంపై అత్యంత అరుదైన అడవి పిల్లి జాతిని జంతు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Mystery Machapuchare : కళ్లు చెదిరే అందం ఈ పర్వతం సొంతం.. అక్కడ అడుగు పెట్టానికి కూడా వీల్లేదంటున్న ఆ దేశ ప్రభుత్వం..కారణం అదేనా..?
కళ్లు చెదిరే అందం ఈ పర్వతం సొంతం.. అక్కడ అడుగు పెట్టానికి కూడా వీల్లేదంటున్న ఆ దేశ ప్రభుత్వం..కారణాలేంటో తెలుసుకోవాలని పర్వతారోహకుల ఆకాంక్ష.
Queen Elizabeth II: 15 రాజ్యాలకు రాణి.. 23226 రోజుల పాలన.. ఇదీ క్వీన్ ఎలిజబెత్ ప్రస్థానం
బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్-2 గురువారం మరణించిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల ఆమె పాలనలో ఎన్నో విశేషాలున్నాయి. అత్యధిక కాలం పాటు బ్రిటన్ రాణిగా కొనసాగడంతోపాటు, మరెన్నో అరుదైన విశేషాల్ని సొంతం చేసుకున్నారు.
China : ఎవరెస్ట్ శిఖరంపై వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన చైనా
చైనా ఏం చేసినా అంతకు మించి అన్నట్లుగానే ఉంటుంది. ఎవరెస్ట్ శిఖరంపై వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది చైనా.
Vizag Youth: ఎవరెస్టుపై జాతీయ జెండా ఎగరేసిన విశాఖ యువకుడు
విశాఖలోని పీఎం పాలెం ప్రాంతానికి చెందిన భూపతిరాజు అన్మీష్వర్మ అనే యువకుడు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. జూన్ ఒకటో తేదీన ఎవరెస్ట్ శిఖరంపై భారత జాతీయ జెండాను రెపరెపలాడించి హిమాలయాల దిగువకు సురక్షితంగా �
Mount Everest: తల్లికి నివాళి సమర్పించేందుకు ఎవరెస్టు ఎక్కిన పోలీస్
తల్లికి నివాళి సమర్పించేందుకు ఎవరెస్ట్ అధిరోహించాడో పోలీస్. మే 23 ఉదయం పోలీస్ ఇన్స్పెక్టర్ సాంబాజీ గురవ్ నేవీ ముంబై పోలీసులతో కలిసి ఎవరెస్ట్ అధిరోహించిన మూడో పోలీస్ గా నిలిచాడు.