Home » Mount Everest
యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు..
స్పాండప్-కామెడీతో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన ఎల్లీ గిబ్సన్, హెలెన్ థోర్న్లు మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర ప్రదర్శన ఇచ్చారు. అంత ఎత్తులో ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
ఎవరెస్టు అధిరోహించాలంటే ధైర్య, సాహసాలు కావాలి. అలా ఎక్కేవారిలో కొందరు అనుకోకుండా అనారోగ్యాల బారిన పడిపోతుంటారు. ఓ మలేషియా క్లైంబర్ డెత్ జోన్లో ప్రాణాపాయ స్థితిలో ఉండగా చూసిన నేపాలీ వ్యక్తి ఎంతో సాహసం చేసి అతని ప్రాణాలు కాపాడాడు. అందరి మన్�
ఎవరెస్టు శిఖరం.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఈ శిఖరానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరెస్టు శిఖరంపై అత్యంత అరుదైన అడవి పిల్లి జాతిని జంతు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
కళ్లు చెదిరే అందం ఈ పర్వతం సొంతం.. అక్కడ అడుగు పెట్టానికి కూడా వీల్లేదంటున్న ఆ దేశ ప్రభుత్వం..కారణాలేంటో తెలుసుకోవాలని పర్వతారోహకుల ఆకాంక్ష.
బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్-2 గురువారం మరణించిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల ఆమె పాలనలో ఎన్నో విశేషాలున్నాయి. అత్యధిక కాలం పాటు బ్రిటన్ రాణిగా కొనసాగడంతోపాటు, మరెన్నో అరుదైన విశేషాల్ని సొంతం చేసుకున్నారు.
చైనా ఏం చేసినా అంతకు మించి అన్నట్లుగానే ఉంటుంది. ఎవరెస్ట్ శిఖరంపై వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది చైనా.
విశాఖలోని పీఎం పాలెం ప్రాంతానికి చెందిన భూపతిరాజు అన్మీష్వర్మ అనే యువకుడు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. జూన్ ఒకటో తేదీన ఎవరెస్ట్ శిఖరంపై భారత జాతీయ జెండాను రెపరెపలాడించి హిమాలయాల దిగువకు సురక్షితంగా �
తల్లికి నివాళి సమర్పించేందుకు ఎవరెస్ట్ అధిరోహించాడో పోలీస్. మే 23 ఉదయం పోలీస్ ఇన్స్పెక్టర్ సాంబాజీ గురవ్ నేవీ ముంబై పోలీసులతో కలిసి ఎవరెస్ట్ అధిరోహించిన మూడో పోలీస్ గా నిలిచాడు.