Home » MP Vijaya Sai Reddy
రాజ్యసభలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. విజయసాయిరెడ్డి, రాజీవ్ శుక్లా, మీసా భారతి, ప్రపుల్ పటేల్, బీద మస్తాన్ రావు, హర్భజన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదాపడ్డాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు బంధువు అవుతారని, వరుసకు తనకు అన్న అవుతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 'మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడు తారకరత్న నా భార్య సోదరి కుమార్తెను పెళ్ళాడాడు' అని విజయసాయిరెడ్డి చెప్పారు. ఆ వర�
విజయమ్మ హుందాగా గౌరవ అధ్యక్షురాలి బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారని ఆయన అన్నారు, కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మెదడు పనిచేయక నోటికొచ్చినట్టు వైఎస్సార్ కుటుంబం సభ్యుల గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎనిమిది కీలక అంశాలకు గురించి చర్చించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏది మంచి జరగాలో తెలిసిన ఏకైక పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు.
ఏపీ లో కల్తీ మద్యం, జే-ట్యాక్స్ పై పోరాటం సాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు ఆయన పార్టీ ముఖ్య నేతలతో అమరావతిలో సమావేశం అయ్యారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీ మేరకు.... ఏపీ కి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై రాజ్యసభలో ఈ రోజు వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, రాజ్యసభ చైర్మన్కు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలో�
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరికొత్త వివాదానికి తెరలేపారు. విశాఖపట్నంలో కార్యకర్తల మీటింగ్లో పాల్గొన్న ఆయన వాలంటీర్ల జాబ్లపై మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల జాబ్లన్నీ పార్టీ కార్యకర్తలకే ఇ�