Home » MP Vijayasai Reddy
ఏపీ పాలిటిక్స్ను కుదిపేస్తున్న విజయసాయి సంచలన ప్రకటన
Vijayasai Reddy : వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు. వైఎస్ఆర్సీపీలోనే తాను కొనసాగుతానని పేర్కొన్నారు. వైసీపీ పార్టీకి విధేయత, నిబద్ధత కలిగిన కార్యకర్తగా పేర్కొన్నారు.
ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తే.. వచ్చేది వైసీపీనే!
73 ఏళ్ల వయస్సులో ఆ పెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారని.. శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్లు పుట్టాలని ఎవరూ కోరుకోరని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారారని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా ఇప్పుడు టీడీపీ సేవలో తరిస్తోందని ఎద్దేవా చేశారు.
దసపల్లా భూములు ప్రభుత్వానికి కావదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ప్రైవేట్ భూమి అయిన దసపల్లా భూములను 22ఏ లోంచి తీసేస్తే తప్పేముందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చంద్రబాబు, ఆయన అనుచరులకే ఎక్కువ లాభం జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. సెస్, సర్ చార్జీల్లో రాష్ట్రానికి వాటా ఎందుకివ్వరు అంటూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వడం లేదన్నారు. దీంతో ఏడేళ్లలో ఏపీ 46వే�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాల గురించి వ్యాఖ్యానించిన వారు రెండు రోజుల ప్లీనరీ చూసిన తర్వాత నవ రంధ్రాలు మూసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ�
వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
ఏపీలో వై.ఎస్. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నాలుగు లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఇచ్చామని వైకాపా నేత విజయ్ సాయి రెడ్డి అన్నారు. జగన్ ఆదేశాల మేరకు జాబ్ మేళా...