-
Home » MP Vijayasai Reddy
MP Vijayasai Reddy
ఏపీ పాలిటిక్స్ను కుదిపేస్తున్న విజయసాయి సంచలన ప్రకటన
January 24, 2025 / 09:52 PM ISTఏపీ పాలిటిక్స్ను కుదిపేస్తున్న విజయసాయి సంచలన ప్రకటన
వైసీపీని వీడేది లేదు.. జగన్ నాయకత్వంలోనే పనిచేస్తా : విజయసాయిరెడ్డి
August 29, 2024 / 01:44 AM ISTVijayasai Reddy : వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు. వైఎస్ఆర్సీపీలోనే తాను కొనసాగుతానని పేర్కొన్నారు. వైసీపీ పార్టీకి విధేయత, నిబద్ధత కలిగిన కార్యకర్తగా పేర్కొన్నారు.
ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తే.. వచ్చేది వైసీపీనే!
July 15, 2024 / 12:25 PM ISTఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తే.. వచ్చేది వైసీపీనే!
పాపం.. పెద్దాయనను లాగిపడేశారు.. శత్రువుకు కూడా ఇలాంటి కూతురు వద్దు!
November 7, 2023 / 12:42 PM IST73 ఏళ్ల వయస్సులో ఆ పెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారని.. శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్లు పుట్టాలని ఎవరూ కోరుకోరని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన యామినీ శర్మ
November 6, 2023 / 11:34 AM ISTకేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారారని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా ఇప్పుడు టీడీపీ సేవలో తరిస్తోందని ఎద్దేవా చేశారు.
MP Vijayasai Reddy : చంద్రబాబు, ఆయన సామాజికవర్గం వారికే ఎక్కువ లాభం.. దసపల్లా భూముల వివాదంపై ఎంపీ విజయసాయి రెడ్డి
October 11, 2022 / 05:59 PM ISTదసపల్లా భూములు ప్రభుత్వానికి కావదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ప్రైవేట్ భూమి అయిన దసపల్లా భూములను 22ఏ లోంచి తీసేస్తే తప్పేముందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చంద్రబాబు, ఆయన అనుచరులకే ఎక్కువ లాభం జరిగిందన్నారు.
MP Vijayasai Reddy : వాటా ఎందుకివ్వరు? తిరుమల శ్రీవారిని కూడా వదల్లేదు.. కేంద్రంపై విజయసాయిరెడ్డి ఫైర్
August 2, 2022 / 07:10 PM ISTకేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. సెస్, సర్ చార్జీల్లో రాష్ట్రానికి వాటా ఎందుకివ్వరు అంటూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వడం…
YSRCP Plenary : నవ సందేహాలు అన్న వాళ్లు నవరంధ్రాలు మూసుకున్నారు
July 10, 2022 / 02:17 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాల గురించి వ్యాఖ్యానించిన వారు రెండు రోజుల ప్లీనరీ చూసిన తర్వాత నవ రంధ్రాలు మూసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ…
వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
July 4, 2022 / 06:28 PM ISTవైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
Vijayasai Reddy: వైకాపా హయాంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం
April 27, 2022 / 02:24 PM ISTఏపీలో వై.ఎస్. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నాలుగు లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఇచ్చామని వైకాపా నేత విజయ్ సాయి రెడ్డి అన్నారు. జగన్ ఆదేశాల మేరకు జాబ్ మేళా...