Home » MS Dhoni
టీమిండియా ఒకప్పటి డాషింగ్ ఓపెన్ వీరేందర్ సెహ్వాగ్ బ్యాటింగ్ కు దిగాడంటే బౌలర్లకు హడలెత్తాల్సిందే. ఎక్కువగా ఓపెనర్ గా బరిలోకి దిగిన సెహ్వాగ్ తనదైనశైలిలో బౌలర్ల పై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించేవారు. ఇక సెహ్వాగ్ కు సచిన్ త�
ప్రస్తుత సీజన్ ఐపీఎల్ 2022లో చివరి మ్యాచ్ ఆడేసింది చెన్నై సూపర్ కింగ్స్. రాజస్థాన్ రాయల్స్ తో శుక్రవారం ముందై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో చివరి మ్యాచ్ ఆడారు. ఈ క్రమంలో టాస్ కోసం వచ్చిన ధోనీ తర్వాతి సీజన్లో సీఎస్కే జెర్సీత�
MS Dhoni : ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ లీగ్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి లీగ్ మ్యాచ్.. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ సీజన్ సరే.. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడతాడా?
సెంట్గా చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని రాసిన లెటర్ కు ధోనీ ఎలా స్పందించాడో ఆ ఫ్రాంచైజీ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అభిమాని లెటర్ కు చూసి వదిలేయలేదు ధోనీ.. బాగా రాశావంటూ తన అభినందనలు తెలియజేశాడు.
ఐపీఎల్ 2022 సీజన్ 15లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ధోనీ సేన ఇంటి దారి పట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఘోర పరాజయం పాలైంది.
ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై దారుణంగా ఆడింది. ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.(IPL2022 Chennai Vs MI)
డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు చేరుకునేందుకు అవకాశాల కోసం వెదుకుతుండగా రవీంద్ర జడేజా జట్టు నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా ఏకంగా టోర్నీ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది.
ఐపీఎల్ 2022వ సీజన్లో ఆరో మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచాడు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 8వికెట్ల తేడాతో గెలిచింది ఢిల్లీ. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.. రిషబ్ పంత్ క�
చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఢిల్లీపై సూపర్ విక్టరీ కొట్టింది. చెన్నై నిర్దేశించిన 209 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు..(IPL2022 DC Vs CSK)
ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు చెలరేగారు. డేవన్ కాన్వే (87), రుతురాజ్ గైక్వాడ్ (41) ధాటిగా ఆడారు. దీంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేసింది.