Home » MS Dhoni
2019 వరల్డ్ కప్ సందర్భంగా న్యూజిలాండ్తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఓడిపోతే ధోని రిటైర్ అవ్వాలనుకున్నాడు. ఈ విషయాన్ని ధోని, రిషబ్ పంత్ కలిసి ఉన్నప్పడు తనతో జరిగిన సంభాషణ ద్వారా తెలిసింది.
మెస్సీ స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన అర్జెంటినా జెర్సీని ధోనీ కూతురు జివాకు అందించాడు. ఈ విషయాన్ని జివా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధోనీ వెల్లడించాడు. జివా జెర్సీ ధరించిన ఫొటోల్ని కూడా షేర్ చేశారు.
ఇటీవల టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా భారత జట్టు ఓడిపోతుండటంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. త్వరలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది.
2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి ఆటగాడిగా దూరమైనప్పటికీ ధోని బిజినెస్ పిచ్లో గొప్ప ఇన్నింగ్స్ను ఆడుతున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ధోని వ్యాపార ప్రపంచంలో కొత్త విజయాల మెట్లు ఎక్కుతున్నాడు. వ్యాపార విస్తరణతో, అత�
ఇండియన్ స్టార్ క్రికెటర్లు ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీలకు టీవీ రేటింగులను ప్రభావితం చేయగల శక్తి ఉందన్నాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్. వాళ్లు సరిగ్గా ఆడకుంటే టీవీ రేటింగులు పడిపోతాయని స్వాన్ అన్నాడు.
విమర్శల్ని పట్టించుకోబోనని, వాళ్లకు సమాధానం చెప్పడంకంటే బాగా ఆడటంపైనే దృష్టి పెడతానని చెప్పారు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. 120 శాతం బాగా ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. టెస్టు కెప్టెన్సీ వదిలేసినప్పుడు తనకు కాల్ చేసింది ధోనీ ఒక్కరేన�
భారత మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ నుంచి ఆటగాడిగా తానెంతో నేర్చుకున్నానని చెప్పాడు స్టార్ ప్లేయర్ హార్ధిక్ పాండ్యా. అయితే, ఓటముల నుంచి కూడా మరిన్ని పాఠాలు నేర్చుకున్నట్లు వివరించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఆమ్రపాలి గ్రూప్పై ఢిల్లీ హైకోర్టు చేసిన పిటిషన్పై విచారణ ప్రారంభించి మధ్యవర్తిత్వ చర్యలపై స్టే విధించింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నాటు వైద్యం చేయించుకున్నాడంటూ ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.
తిరువళ్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ రజతోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. క్రికెటర్లు తమ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వపడాలని ధోనీ అన్నారు.