Home » MS Dhoni
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పేరెంట్స్ బుధవారం రాంచీలోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు..
ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజు శాంసన్ కెప్టెన్సీలో ఆడే రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ రెండు జట్లు రెండో గెలుపుకోసం ఆశపడుతన్నాయి. ఈ రెండు జట్లు తాజా గెలుపుతో గుర్రమెక్కినట్లు ఫీలవుతున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీకి ఇది 200వ గేమ్. పంజాబ్ కింగ్స్ తో గత శుక్రవారం జరిగిన మ్యాచ్ ..
ఐపీఎల్ 2021 పదో మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.
పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అదరగొట్టారు. పంజాబ్ బ్యాట్స్ మెన్ ని కట్టడి చేశారు. ముఖ్యంగా చెన్నై బౌలర్ దీపక్ చాహర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా పంజాబ్ లో స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానిక
ఐపీఎల్ 2021 సీజన్ 14లో మరో ఇంట్రస్టింగ్ ఫైట్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్ లో ఇది 8వ మ్యాచ్. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా �
ముంబై వాంఖడే వేదికగా ఐపీఎల్లో సూపర్ ఫైట్ జరగనుంది. ఓ వైపు ధోనీ.. మరోవైపు అతని వారసుడిగా ముద్ర పడిన రిషబ్ పంత్.. ప్రత్యర్థులుగా తలపడేందుకు సమయం ఆసన్నమైంది.
ఐపీఎల్ మరికొన్నిరోజుల్లో స్టార్ట్ అవుతోంది.. ఈ మ్యాచ్ల కోసం టీమ్లు అన్నీ విపరీతంగా కష్టపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్లో ధోనీ సారధ్యంలో విజయవంతమైన జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కూడా కష్టపడుతోంది. మూడుసార్లు చాంపియన�
భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కరన్ వీరోచిత ఇన్నింగ్స్ చేశాడు. 95 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.
Aryaman birla richest cricketer In india : భారత్ లో అంత్యంత సంపన్న క్రికెటర్స్ ఎవరు? అని అడిగితే ఠక్కున చెప్పే పేర్లు సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ. కానీ వీళ్లెవరూ కాదు. అంటే నమ్మలేం. మరి అంత సంపన్న క్రికెటర్ ఎవరబ్బా? అని ఆలోచించేస్తున్నారా? అతనే ప్