msk prasad

    ధోనీ రిటైర్మెంట్ ప్రచారంపై బీసీసీఐ క్లారిటీ: మిస్టర్ కూల్ ప్రెస్ మీట్

    September 12, 2019 / 12:30 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోరీ రిటైర్ అవుతారనే వార్తలు వస్తున్న క్రమంలో ఈ రోజు రాత్రి 7గంటలకు తన రిటైర్మెంట్‌ను ప్రకటించేందుకు ధోనీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకు అధి�

    టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్: రాహుల్‌ను తప్పించినట్లే

    September 9, 2019 / 03:14 PM IST

    వెస్టిండీస్ పర్యటన అనంతరం ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ ఉండటం పట్ల అనుమానం వ్యక్తం చేసిన గంగూలీ మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే మాటల్లో రోహిత్ శర్మను ఓపెనర్‌గా దించుతానని అనడం పట్ల రాహుల్ స్థానం అనుమానంగా కన�

    సైబర్‌ వేధింపులు : ఎమ్మెస్కే ప్రసాద్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా

    April 20, 2019 / 03:26 AM IST

    భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ సైబర్‌ వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆయన పేరుతో ఓ నిందితుడు ఫేస్‌బుక్‌ ఖాతా ప్రారంభించాడు. మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా మరో ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు

    విజయ్ శంకర్‌ వరల్డ్ కప్ టీంలో ఎందుకంటే..

    April 16, 2019 / 01:37 AM IST

    భారత్ తరపున ప్రపంచ కప్‌లో ఆడాలనేది టీమిండియాలో ప్రతి క్రికెటర్ కల. ఆ అదృష్టం తనను వరించాలని ఎన్నో కలలు కంటారు. కానీ, సెలక్టర్లు తమకు కావలసిన టాలెంట్‌ను బట్టే జట్టు కూర్పు ఎంపిక చేస్తారు. మరి ఏప్రిల్ 15సోమవారం విడుదల చేసిన ప్లేయర్ల జాబితాను బట�

    టీమిండియా సెలక్టర్లకు నజరానా ప్రకటించిన బీసీసీఐ

    January 23, 2019 / 07:50 AM IST

    భారత్‌కు ఇంతటి ప్రతిష్టాత్మక విజయం తెచ్చిపెట్టడం పట్ల బీసీసీఐ సెలక్టర్లకు కూడా క్యాష్ రివార్డులను ప్రకటించింది. సెలక్షన్ కమిటీలోని ఎమ్మెస్కే ప్రసాద్, శరణ్‌దీప్ సింగ్, జితిన్ పరన్జీపే, గగన్ ఖోడా, దేవాంగ్ గాంధీలకు తలో రూ.20 లక్షల చొప్పున క్యా�

10TV Telugu News