Home » Muchintal
ఇందులో భాగంగా 9 కుండాలతో ఒక యాగశాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ స్వామివారికి 18 మంది గరుత్మంతులతో..
సమాజానికి నాణ్యమైన విద్య, మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మెన్ జూపల్లి జగపతి రావ్ అన్నారు. అందుకే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.
కన్నులపండుగగా శ్రీ రామానుజాచార్యుల 1006వ జయంతి వేడుకలు
అంబేద్కర్ విగ్రహావిష్కరణతో మరో సమతా సారథి హైదరాబాద్ గడ్డపై ఠీవిగా నిల్చొని విశ్వ సందేశం ఇస్తున్న నగరంగా కీర్తి గడించింది భాగ్యనగరం.
Samatha Kumbh 2023: హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో సమతా కుంభ్ 2023 వైభవోపేతంగా జరుగుతోంది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో నేటి నుంచి ఈనెల 12 వరకు సమతా కుంభ్ -2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి సర్వం సన్నద్ధమైంది. ఈ పన్నెండు రోజులు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రత
నాలుగు రోజుల పాటు ఆరాధనా సౌకర్యానికి సందర్శకులకు ప్రవేశం లేదని వెల్లడించింది. ఏప్రిల్ 2 ఉగాది నూతన సంవత్సర శోభతో, సమతామూర్తి, సువర్ణమూర్తి, దివ్యదేశ సందర్శనం తిరిగి ప్రారంభం..
108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు.. ఏకకాలంలో కల్యాణం జరపనున్నారు. ఇలాంటి కార్యక్రమం.. ఇంతకు ముందెప్పుడూ.. ఎక్కడా జరగలేదు. ఇది.. శ్రీరామనగరంలోనే తొలిసారి నిర్వహించనున్నారు...
120 కిలోల స్వర్ణమూర్తి కావడం.. అంతేగాకుండా అలంకారణకు ఐదారు కిలోల బంగారు ఆభరణాలను కూడా వినియోగించారు. ప్రస్తుతం స్వర్ణమూర్తి విలువ 75 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే...
సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది అంతస్తులో 54 అడుగుల ఎత్తులో దీనిని కొలువుదీర్చారు. ఈ అంతస్తును శరణాగత మండపంగా పిలుస్తారు. విగ్రహాన్ని ముచ్చింతల్ లోని జీవా ఆశ్రమంలోనే తయారు చేశారు.