Home » Muhammad Prophet
అయోధ్య నగరంలో త్వరలో నిర్మాణం కానున్న ప్రతిపాదిత మసీదుకు ప్రవక్త మహమ్మద్ పేరు పెట్టాలని ముస్లిం మత గురువులు నిర్ణయించారు. ముంబయి నగరంలో ముస్లిం వర్గాలకు చెందిన 1000మంది మత గురువులు సమావేశమై అయోధ్య మసీదుకు రూపకల్పన చేశారు...
మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్త మర్యాద పురుషోత్తముడని బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ తాజాగా వ్యాఖ్యలు చేశారు....
బీజేపీ బహిషృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టుల్లో షాక్ తగిలింది. ముహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఢిల్లీకి మార్చలన్న నూపుర్ శర్మ విజ్ఞప్తిని స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్ర�
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ ఇస్లామిక్ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవీన్ జిందాల్తోపాటు, అతడి కుటుంబ సభ్యులు కూడా ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది.
మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో ముస్లింలు శుక్ర, శనివారాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దీంతో హౌరా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నురూప్ శర్మ, నవీన్ జిందాల్పై పార్టీపరంగా బీజేపీ చర్యలు తీసుకున్నప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు ఆగట్లేదు.
మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న వేళ ఆమెకు ఇప్పటివరకు బహిరంగంగా ఎవ్వరూ మద్దతు ప్రకటించలేదు. అయితే, తాజాగా, నురూప్ శర్మ పేరును ప్రస్తావించకుండా బీజేపీ ఎంపీ ప్ర
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై బీజేపీ చర్యలు తీసుకోవడం, ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని ప్రకటన చేయడం పట్ల ఇరాన్ స్పందించింది.
గల్ఫ్ దేశాలు భారత ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయా? గల్ఫ్లో భారత వస్తువులపై నిషేధం విధిస్తే ఏమవుతుంది? గల్ఫ్ నుంచి ఆయిల్ దిగుమతులు ఆగిపోతే ఏం జరుగుతుంది? వివాదం మరింత ముదిరితే గల్ఫ్ కంట్రీస్లో ఉండే భారతీయ కార్మికుల భవిష్యత్ ఏంటి? అసలీ
మహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు.. భారత్, గల్ఫ్ దేశాల మధ్య చిచ్చు రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15దేశాలు భారత్పై మండిపడుతున్నాయి. ఈ ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడే అవకాశాలున్నట్లుగా..