Home » Mulugu District
ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఏటూరు నగారాం మండలం చల్పాక - కొండాయి అటవీ ప్రాంతంలో
దేవాదుల పంప్ హౌస్లో భారీ చోరీ
ఇప్పటికే గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకున్నారు. మేడారం జాతర సందర్భంగా..
అప్పట్లో రేవంత్ రెడ్డి పాదయాత్రను మేడారం దేవతల సన్నిధి నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. జాతరను విజయవంతం..
ఏటూరు నాగారం మండలం దొడ్ల వద్ద జంపన్న వాగు పొంగి పొర్లడంతో కొండాయి గ్రామం నీట మునిగిపోయింది. గ్రామానికి చెందిన ఎనిమిది మంది గల్లంతు అయి ప్రాణాలు కోల్పోయారు. ఆ గ్రామంతో పది ఇళ్లు నేల మట్టం అయ్యాయి.
వీరభద్రవరం గ్రామానికి ఎనిమిది కిలో మీటర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతం సందర్శనకు అటవీశాఖ నిషేధించింది. అయినప్పటికీ కరీంనగర్, వరంగల్ ప్రాంతాల నుంచి 84 మంది పర్యాటకులు బుధవారం సాయంత్రం జలపాతం వద్దకు వెళ
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణం
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ (47) ఆదివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. జగదీష్ పార్ధివదేహానికి సోమవారం మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు.
Medaram Jatara-2024: సమ్మక్క సారలమ్మ జాతర తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు.
మాజీ నక్సలైట్కు సుపారీ ఇచ్చి..కానిస్టేబుల్ హత్యకు SI మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ కుట్రను భగ్నం చేశారు హైదరాబాద్ నిఘా విభాగం పోలీసులు.