Home » Mulugu
ఆదివాసీఅకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పు
ఎలిశెట్టిపల్లి వాగు వద్ద ఆమె ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా చెట్టును ఢీకొంది. ఆ వెంటనే వాగు ప్రవాహానికి ఆ పడవ ఒడ్డుకు కొట్టుకుపోయింది. పడవలో ఉన్న సీతక్క ఎట్టకేలకు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సాగు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఎవరికి వారే హెల్త్ అకౌంట్ను వెబ్సైట్లో క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఈ పోర్టల్ కల్పిస్తుంది. ఫోన్ నంబర్, ఆధార్ నెంబర్తో హెల్త్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ నంబర్
గట్టమ్మ గుడి సమీపంలో ఆర్టీసీ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
నాలుగు రోజుల జాతరకు 1కోటి 50 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా. జాతర నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఒక జవాను మృతి చెందారు.
మాజీ సర్పంచ్ పోస్టుమార్టంపై వివాదం
మావోయిస్టుల చెరలో ఉన్న ములుగు జిల్లాలోని మాజీ సర్పంచ్ కోర్సా రమేశ్ ను హతమార్చారు. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన రమేశ్ను ఇన్ఫార్మర్...
ములుగు జిల్లాలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని పెద్దపులి హతమైంది. కోడిశాల అటవీ ప్రాంతంలో పెద్దపులి చనిపోయింది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పెద్దపులి కళేబరం కనబడింది.