Home » Mulugu
కరోనా కష్టకాలంలోనూ ఆస్పత్రుల్లో వసూళ్ల దందా ఆగడం లేదు. ఆస్పత్రుల్లో అడుగు పెట్టిన సమయం నుంచి ప్రాణాలతో బయటపడిన వాళ్లకు ఓ రేటు, డెడ్ బాడీతో బయటకు వచ్చిన వాళ్లకు మరో రేటు.
ములుగు జిల్లాలో దారుణం జరిగింది. యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.
Mulugu MLA Seethakka:తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ కాంగ్రెస్ పీసీసీ ఎంపిక విషయమే. ఇప్పటికే ఈ విషయంలో పార్టీ సీనియర్లు బయటకు వచ్చి తీవ్ర విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. వర్గాలుగా మారి ఒకరిపై ఒకరు విమర్శలు చేసు
Mulugu district Road accident : ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 35 మంది కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వాజేడు-ఏటూరు నాగారం మండలంలో 163వ నెంబర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆ
maoists : మంగపేటలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ములుగు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. అయితే ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వి
Maoist Killed : నా పిల్లలు, నేను దిక్కులేని వాళ్లం అవుతామని కాళ్ల మీద పడ్డా కనికరించలేదు..,చంపేశారని టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు భార్య విలపిస్తూ..చెబుతోంది. డబ్బులు కావాలని మావోయిస్టులు నా భర్తను బయటకు పిలిచారు..బయటకు రాలేదని ఇంటి తలుపులు కొట్టారు..తనకు
ములుగు జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. వాజేడు మండలంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతానికి జలకళ సంతరించుకుంది. ఏటూరునాగారం సమీపంలోని కొండ కోనల్లో బొగత జలపాతం పాలధారలన�
తెలంగాణ కుంభమేళా అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర అతి వైభవంగా జరుగుతోంది. జాతరలో భాగంగా సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి చేరింది. సీఎం కేసీఆర్ శుక్రవారం కుటుబం సమేతంగా మేడారం సందర్సించారు. నిలువెత్తు బంగారాన్ని సమ్మక్కకు మొక
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఓ దినపత్రిక రిపోర్టర్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.