Home » Mulugu
అసలు హైదరాబాద్ లో భూమి కంపించడం ఏమిటి? విజయవాడ పరిస్థితి ఏంటి?
పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడమే బెటర్ అని..
ఎంతో కష్టపడి చదివించి ఎస్ఐని చేశామని తల్లి రోదిస్తున్నారు.
అయ్యప్ప భక్తులపై నుంచి బైరి నరేశ్ కారు దూసుకెళ్లిన వైనం
పోగు నరసింగరావు అనే అయ్యప్ప భక్తుడి కాలు విరిగింది. దీంతో ఏటూరునాగారం వై- జంక్షన్ దగ్గర అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మిగ్ జాగ్ తుపాను విలయానికి ఓ గర్భిణి కడుపులో బిడ్డను కోల్పోయింది.
రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకోవని, తెలంగాణ విషయంలో అలాంటి..
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ప్రజల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో 331ని జారీ చేసిందన్నారు.
పోలీస్ స్టేషన్లు పంచాయితీలు చేసే అడ్డాలుగా మారాయని లేఖలో ప్రస్తావించారు. మావోయిస్టు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ములుగు నుంచి తనను పోటీకి దింపుతున్నట్లు కేసీఆర్ ప్రకటించగానే ఆమె భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.