-
Home » Mumbai Hospital
Mumbai Hospital
అర్ధరాత్రి ఆస్పత్రికి రోహిత్ శర్మ.. ఆందోళనలో అభిమానులు.. అసలేం జరిగిందంటే..
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma) సోమవారం రాత్రి ముంబయిలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
Rishabh Pant Health Update: రిషబ్ పంత్కు ముంబై ఆస్పత్రిలో మూడు గంటలు శస్త్రచికిత్స .. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?
ఆపరేషన్ అనంతరం పంత్ బాగానే ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. పంత్ మూడు నుంచి నాలుగు రోజులు వైద్యుల పరిశీలనలో ఉండనున్నాడు. ఆపరేషన్ తర్వాత పంత్ బాగానే స్పందిస్తున్నాడని, త్వరలో పూర్తిగా కోలుకుంటాడని తెలిపారు.
Bappi Lahiri: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి కన్నుమూత
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి కన్నుమూశారు.
Lata Mangeshkar covid : గాయని లతా మంగేష్కర్కు కరోనా..ఐసీయూలో చికిత్స
భారతరత్న అవార్డు గ్రహీత లెజెండరీ సింగర్ 92 ఏళ్ల లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. పాజిటివ్ గా నిర్ధారణ కారవటంతో లతా మంగేష్కర్ ముంబైలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు
Maharashtra CM : కోవిడ్ ఆసుపత్రిలో ప్రమాదం..10 మంది మృతి, మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పిన సీఎం
ముంబైలో అగ్నిప్రమాదానికి గురైన కోవిడ్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సందర్శించారు.
ఐసీయూలో పేషెంట్ మృతి.. డాక్టర్లపై బంధువుల దాడి.. ఐదుగురిపై కేసు
ముంబైలోని BMC ఆధ్వర్యంలోని KEM hospital ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 18ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు.. అతడి మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమంటూ మృతుడి బంధువులు వైద్యురాలు సహా సిబ్బందిపై దాడికి దిగారు.. అసభ్యపదజాలం వాడుతూ 30మంది ఐసీయూలోక
హాస్పిటల్ లో ఆక్సిజన్ లేక 19 కరోనా బాధితులు మృతి
భారత్ లో కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో నమోదవుతున్న విషయం తెలిసిందే. కరోనా మరణాల్లో కూడా మహారాష్ట్రనే మొదటిస్థానంలో నిలిచింది. అయితే కొందరు బాధితులు వైరస్తో పోరాడి మృత్యు ఒడికి చేరుతుండగా.. మరికొందరు హాస్పిటల్స్ లో సరైన వైద్య సదుపాయం