Home » MUMBAI INDIANS
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో పాయింట్ల పట్టికలో మొదటి నుంచీ ముంబై జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికీ ఆ జట్టు స్థానం చెక్కుచెదరలేదు. డబ్ల్యూపీఎల్ మార్చి 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ లో ఇప్పటివరకు 16 మ్�
ముంబై జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ లో పరుగుల వరద పారింది. అలాగే వికెట్ల మోతా మోగింది. ఈ రెండు విభాగాల్లోనూ ముంబయి జట్టు పైచేయిసాధించి గుజరాత్ జెయింట్స్ జట్టును చిత్తుచేసింది.
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. కియారా అద్వానీ, క్రితి సనన్ డాన్స్ పెర్ఫామెన్స్తోపాటు పంజాబీ ర్యాపర్ ఏపీ ధి�
ముంబై ఇండియన్స్ టీమ్కు కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ కొనసాగుతుందని ఆ జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. హర్మన్ను ముంబై ఇండియన్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత వేలంలో అమ్ముడుపోయిన రెండో క్రీడాకారిణి హర్మన్. నిజానికి స్మృతి మంధానన
బుమ్రా కొంత కాలంగా వెన్ను నొప్పి (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్నాడు. జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. అయితే, రాబోయే ఐపీఎల్ వరకు కోలుకుంటాడని అందరూ భావించారు. కానీ, ఇంకా గాయం నుంచి బుమ్రా కోలుకోలేదు. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్కు దూరమయ్
ఇప్పటికే ఐదు జట్ల ఎంపిక పూర్తైంది. వచ్చే వారమే ఆటగాళ్ల వేలం జరగనుంది. ఇది కూడా పూర్తైతే త్వరలోనే మహిళా ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుంది. దీంతో ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న యాజమాన్యాలు తమ జట్లను పటిష్టంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దీనిలో �
ముంబై ఇండియన్స్ యజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ ప్లేయింగ్ బృందంలో కీలక మార్పులు చేసింది. మహేల జయవర్ధనే, జహీర్ ఖాన్కు కొత్త బాధ్యతలు అప్పగించింది.
ఆఖరి లీగ్ మ్యాచ్ లో ముంబై అదరగొట్టింది. విక్టరీతో టోర్నీని ముగించి ఇంటిముఖం పట్టింది. అంతేకాదు తనతోపాటు ఢిల్లీని కూడా ఇంటికి తీసుకెళ్లింది.(IPL2022 DelhiCapitals Vs MI)
ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరులో ముంబై ఇండియన్స్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఢిల్లీ జట్టు మోస్తరు లక్ష్యమే నిర్దేశించింది.