Home » MUMBAI INDIANS
MI vs DC IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 27 వ మ్యాచ్లో ఢిల్లీపై ముంబై ఇండియన్స్ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. అబుదాబిలోని మైదానంలో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. కెప్టెన్ శ్రేయ�
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ Mumbai Indians బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ను తెగ పొగిడేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో ఆడిన మ్యాచ్లో ముంబై బ్యాట్స్మన్ సూర్యకుమార్ వీరపోరాటం జట్టును గెలిపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో జరిగ�
IPL 2020లో 20వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ను 57 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్లో ముంబైకి ఇది నాలుగో విజయం కాగా.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్క�
Mumbai Indians ఆఖరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో ఇటువంటి ప్రదర్శన చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు Mumbai Indians ఆల్రౌండర్ కీరన్ Pollard (47; 20 బంతుల్లో) చెప్పాడు. హార్దిక్ పాండ్య (30; 11 బంతుల్లో) అదేజోరు మీద రెచ్చిపోయాడని పేర్�
IPL 2020, KXIP VS MI: ముంబై ఇండియన్స్, కింగ్స్ XI పంజాబ్ జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్లో పోరాటానికి సిద్ధం అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ మ్యాచ్లో ఓడిపోగా.. కోల్కతా నైట్ రైడర్స్(KKR)ను ఓడించి తిరిగి ఫామ్లోకి వచ్చిం�
IPL 2020: ఐపీఎల్లో మరో రసవత్తర పోరు జరగనుంది. అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) తలపడనుంది. 3 మ్యాచ్లు, ఓ విక్టరీ, సూపర్ ఓవర్కు దారి తీసిన మ్యాచ్లో.. ఊహించని పరాజయం. ఈ సీజన్లో ముంబై, పంజాబ్ జట్ల పరిస్థితి �
ఐపీఎల్ 2020 10 వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ ఓవర్లో ముంబై ఇండియన్స్ను ఓడించింది. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు.. 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 టార్గెట్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై ఆదిలోనే కీలకమైన వికెట్లు
IPL – 2020 : ఐపీఎల్లో 2020, సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం మరో ఛాలెంజింగ్ ఫైట్ జరగనుంది. ముంబయి ఇండియన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs MI) తలపడనుంది. బ్యాటింగ్, బౌలింగ్ డిపార్ట్మెంట్లలో కోహ్లి సేన చాలా బలహీనంగా కనిపిస్తుండగా.. రోహిత్ టీమ్ మాత�
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ విజయఢంకా మోగించింది. సీజన్లో రెండో మ్యాచ్ ను కోల్కతాతో ఆడి 49 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్దేశించిన 196పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి నైట్ రైడర్స్ ను చిత్తుగా ఓడించి
ఐపీఎల్ లో మరో ఉత్కంఠ పోరు సమయం ఆసన్నమైంది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓ వైపు 2013 నుంచి ఓపెనింగ్ మ్యాచ్లు ఏడింటిలో ఆరు మ్యాచ్ లు గెలిచిన కోల్కతా.. మరోవైపు ఈ ఏడాది అబుదాబి వేదికగా షేక్ జయాద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్కత�