Home » MUMBAI INDIANS
ఐపీఎల్ 2020లో ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఫేవరేట్గా ఐపిఎల్ 2020లోకి దిగిన ముంబైని తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్తోనే మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోని 437 రోజుల తర్వా
Indian Premier League (IPL) 2020 : ఎప్పుడెప్పుడా ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభమౌతాయా అని ఎదురు చూసిన క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. IPL 2020 మ్యాచ్ లు 2020, సెప్టెంబర్ 19వ తేదీ శనివారం సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యాయి. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్లు
IPL-2020 MI vs CSK: ఐపీఎల్-13 సీజన్ ప్రారంభ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ 162 పరుగులకే పరిమితమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ సేన కట్టడి చేయడంతో 20 నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్ 162 పరు
నేటి నుంచి ఐపీఎల్ -13 సమరం స్టార్ట్ కానుంది. యూఏఈ వేదికగా ఎనిమిది జట్లు టైటిల్ కోసం బరిలోకి దిగుతున్నాయి. 53 రోజుల పాటు 60 మ్యాచ్ లు అభిమానుల అలరించనున్నాయి. కాగా, కోవిడ్ నేపథ్యంలో అభిమానుల సందడి లేకుండా ఐపీఎల్ సమరం మొదలవుతుంది. అబుదాబి, దుబాయ�
Chennai Super Kings (CSK) : టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనికి ఫ్రాంచైజీ బంగారు టోపిని బహుకరించింది. ఫ్రాంచైజీ అంతర్గత అవార్డుల వేడుక అబుదాబిలో జరిగింది. మిస్టర్ కూల్ గా పిలవబడే..ధోని..చెన్నై సూపర్ కింగ్స్ కు పదేళ్ల పాటు జట్టుకు నాయకత్వం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రారంభ తేదీల్లో ఎటువంటి మార్పులు లేకుండానే పూర్తి షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ఐసీసీ హై పవర్ కమిటీ మీటింగ్ కారణంగా విదేశీ ఆటగాళ్లు టోర్నీకి రావడం ఆలస్యమవుతుందని ఊహాగానాలు వినిపించాయి. వాటన్నిటినీ �
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అంటే ఉండే ప్రత్యేకమైన అభిమానం చెప్పక్కర్లేదు. భారత్లో జరిగే అతిపెద్ద క్రికెట్ పండుగ ఐపీఎల్. ప్రతీ ఏడాది రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. 2020 సీజన్ వచ్చే ఏడాది మార్చి 29న ప్రారంభం కానున్నట్టు చెబ�
ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు భారీ ధర పలికారు. ఆసీస్ క్రికెటర్ పాట్ కమిన్స్ ను రూ.15.50 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. మరో
ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ భారీ ధర పలికాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డులు నెలకొల్పాడు సిక్సర్ల వీరుడు. కానీ, 2018వేలం నుంచి ఏటా కొనుగోలు చేసేందుకు ప్రతి ఫ్రాంచైజీ అనాసక్తిగానే కనిపిస్తుంది. గతేడాది వేలంలో కనీస ధరకే రూ.కోటికి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ సైతం మర�