Home » Munugode
మునుగోడులో గడియారాల రాజకీయం...
బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి
బీజేపీపై ఓ రేంజ్లో ఫైర్ అయిన కేసీఆర్.. తాడోపేడో తేల్చుకుంటానని వార్నింగ్
కేసీఆర్ రాకతో మునుగోడు భవిష్యత్ మారనుందా ?
సీఎం కేసీఆర్ ప్రజా దీవెన సభపై సర్వత్రా ఆసక్తి
అమిత్షా సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ
ఉప ఎన్నిక నోటిఫికేషన్కు ముందే మునుగోడులో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు అప్పుడే ప్రచారం ప్రారంభించాయి. నేతల చేరికలు, ప్రచార రథాలతో అంతా ఎన్నికల సందడి నెలకొంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బలవంతుడని, ఆయన్ను ఓడించాలంటే బలం కావాలని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల�
కేసీఆర్ కుటుంబ అవినీతి, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అపోహలు సృష్టిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను, తన అభిమానులను గందరగోళానికి గురిచేసే కుట్రలకు తెరలే�
మునుగోడు పాలిటిక్స్ హాట్ హాట్గా మారాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి జగదీశ్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ మద్య యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటికే నువ్వా - నేనా అన్నట్లు సాగుతున్న మంత్రి, కో�