Home » Munugode
తాంత్రిక పూజలు, నల్లపిల్లులు, చేతబడులు అంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడ ఉ�
తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని ఇవాళ అధికారికంగా ప్రకటించింది బీజేపీ. రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు నిన్నటి నుంచే నామినేషన్�
నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థాన ఉప ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రజా ఏక్తా పార్టీ నుంచి నాగరాజు, స్వతంత్ర అభ్యర్థిగా మారం
నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక
మునుగోడు కాంగ్రెస్ సమావేశానికి ఆ పార్టీ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డుమ్మా కొట్టారు. మొదటి నుంచి మునుగోడు కాంగ్రెస్ సమావేశాలకు వెంకట్రెడ్డి దూరంగా ఉంటున్నారు. తాజాగా చౌటుప్పల్ మండలం దామెరలో జరుగుతున్న టీపీసీ�
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సమావేశమై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బలరాం
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు ఆ పార్టీ నేత చెలమల కృష్ణారెడ్డి. ఈ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన తాజాగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.
మునుగోడులో రాజకీయ ‘గణపతులు’
ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆరెస్, బీజేపీ ఎజెండాగా పెట్టుకున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. రెండూ పార్టీలూ.. నాయకుల కొనుగోళ్ల కోసం కమిటీలు ఏర్పాటు చేశాయని చెప్పారు. మునుగోడులో నాయకుల కొనుగోళ్లకు టీఆర్ఎస్ తెరలేపిందన్నారు.
షాక్ ఇచ్చిన మునుగోడు ఓటర్లు