Home » Munugode
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. టీఆర్ఎస్ కు లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని అన్నా�
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపా�
మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా.. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలి రౌండ్లలో చౌటుప్పల్ మండలంలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్న అధికారులు చివరి మూడు రౌండ్లలో నాంపల్లి మండలానికి సంబంధించిన ఓట్లను లెక్కించ
ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తమ సమస్యలు తీరడం లేదని అక్కడి ఓటర్లు చెప్పారు. ఎన్నికను బహిష్కరిస్తున్నామని అన్నారు. మిగతా ప్రాంతాల ప్రజలు అందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తుంటే రంగం తండా ,అజ్మీరా తండా వాసులు మాత్రం గ్రామ�
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అర్వింద్ గిరి మరణంతో లఖింపూర్ ఖేరి జిల్లాలోని గోలా గోరఖ్నాథ్ అసెంబ్లీ నియోజవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ఈ స్థానంలో బీజేపీ, ఎస్పీ పోటీ పడుతున్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉన్నాయి. బిహార్లోని గోపా�
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోన్న వేళ సీఈవో వికాస్ రాజ్కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ చేసి మాట్లాడారు. మునుగోడులో అధికార టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేశారు. మునుగోడులో ఓటర్లను టీఆర్ఎస్ నేతలు ప్రలో�
తాము బాధ్యతగల వ్యక్తులమని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. అన్నీ ప్రజల ముందుకు వచ్చాయని అన్నారు. తమ నేతలు ఎవరూ మాట్లాడవద్దని తానే చెప్పానని తెలిపారు. సందర్భానుసారం సీఎం, దర్యాప్తు సంస్థల అధికారులు వివరాలు తెలుపుతారని వివరించ�
ప్రచారపర్వానికి మరో వారం రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు గ్రామాలను చుట్టేస్తున్నారు. ఆయా పార్టీల ఇన్ చార్జిలు మునుగోడులోనే మకాంవేసి ప్రచారపర్వాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ప్రలోబాల పర్వానికి తెరలేచింది. ఇప్పటికే
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికే ఓటేయాలని వెంకట్ రెడ్డి కోరుతున్నట్లు ఆ ఆడియోలో వినపడుతోంది. పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డికి సాయం చేయాలని ఆయన అన్నట్లు తెలుస్తోంది. నియోజక వర్గంలో చాల�
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తునే కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. రోడ్డు �