Home » #munugodebypoll
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. మధ్యాహ్నంకు ఊపందుకుంది. మధ్యాహ్నం 1గంట వరకు 41.30శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎలాంటి అవాంఛ�
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోన్న వేళ సీఈవో వికాస్ రాజ్కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ చేసి మాట్లాడారు. మునుగోడులో అధికార టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేశారు. మునుగోడులో ఓటర్లను టీఆర్ఎస్ నేతలు ప్రలో�
దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బీహార్ రాష్ట్రంలో రెండు నియోజకవర్గాల్లో, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలో ఒక్కొక్క అసెంబ్లీ స్థానంకు ఉదయం 7గంటల నుంచి ఉప ఎ�
మునుగోడులోని ప్రతి గ్రామంలో తనిఖీలు చేస్తున్నాం
కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దీన్ని అత్యంత దుర్మార్గమైన రాజ�
సీబీఐ అంటే కేసీఆర్కు భయం పట్టుకుంది. తప్పు చేయకుంటే ఎందుకంత భయం, తప్పు చేయకుంటే విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు? అని సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసు రాగానే జీవో 51 ఇచ్చారంటూ ఆరోపించారు.
రాజగోపాల్ రెడ్డిపై సీఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
మునుగోడు ప్రచారంలో స్పెషల్ అట్రాక్షన్గా కేఏపాల్
‘ఎమ్మెల్యేలకు ఎర’ అంశం దర్యాప్తు దశలో ఉన్న నేపథ్యంలో తెరాస నేతలు ఎవరూ ఈ అంశంపై మాట్లాడొద్దని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావులు మినహా మిగిలినవారు ఈ అంశంపై పెద
TRS MLAs Trap Case: చాట్లో సీక్రెట్స్..! రిమాండ్ రిపోర్ట్లో స్క్రీన్షాట్స్తో కీలక ఆధారాలు పెట్టిన పోలీసులు