Home » #munugodebypoll
నవంబర్ 1వ తేదీతో మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారపర్వం ముగుస్తోంది. నవంబర్ 3న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి.
ప్రచారపర్వానికి మరో వారం రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు గ్రామాలను చుట్టేస్తున్నారు. ఆయా పార్టీల ఇన్ చార్జిలు మునుగోడులోనే మకాంవేసి ప్రచారపర్వాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ప్రలోబాల పర్వానికి తెరలేచింది. ఇప్పటికే
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికే ఓటేయాలని వెంకట్ రెడ్డి కోరుతున్నట్లు ఆ ఆడియోలో వినపడుతోంది. పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డికి సాయం చేయాలని ఆయన అన్నట్లు తెలుస్తోంది. నియోజక వర్గంలో చాల�
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తునే కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. రోడ్డు �
తాంత్రిక పూజలు, నల్లపిల్లులు, చేతబడులు అంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడ ఉ�
Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక కోసం 2వేల మంది పోలీసులతో బందోబస్తు ..
మునుగోడు ఉపఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ (జాతీయ పార్టీ) గా కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపపోరు దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఈ క్రమంలో మునుగోడులో గ
Minister Jagadish Reddy: రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడు