Home » Munugodu Bypoll
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఈసీ చర్యలు చేపట్టింది.
మునుగోడులో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో గత నెల రోజులుగా హోరాహోరిగా సాగిన క్యాంపెయిన్ కు ఎండ్ కార్డ్ పడింది.
టీఆర్ఎస్ నేతలెవరూ ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించిన కేటీఆర్.. కేసు దర్యాఫ్తు ప్రాథమిక దశలో ఉందన్నారు. మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, పార్టీ శ్రేణులకు సూచించారు.
ఇదంతా కేసీఆర్ కుట్రే అని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిందంతా పెద్ద డ్రామా అని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుకున్నది ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన నందకుమార్ అనే వ్యక్తి మెయిన్ క్యాండిడేట్ గా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక స్వామీజీ, లోకల్ గా ఉండే నందు(నందకుమార్) ఈ ఆపర�
ముందు.. బండి సంజయ్, రఘునందన్ రావు వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపమనండి. తర్వాతి విషయాలు తర్వాత. నోరు తెరిస్తే కూలుస్తాం, జైలుకి పంపుతాం అని బీజేపీ నేతలు అంటారు.
రాజకీయంగా అప్పుడప్పుడు దారులు వేరవుతాయి, మళ్లీ కలుస్తాయి. స్వామి గౌడ్, శ్రావణ్ కుమార్, భిక్షమయ్య గౌడ్, పల్లె రవి రాక వల్ల పార్టీకి లాభం జరిగింది. దాని వల్ల చాలామంది సంతోషపడ్డారు. వారి చేరికల వల్ల వారికి లాభం, పార్టీకి కూడా లాభమే.
మునుగోడు ఉపఎన్నిక వేళ భారీగా నోట్ట కట్టలు పట్టుబడుతున్నాయి. నార్సింగిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కోటి రూపాయల నగదు దొరికింది.
బీజేపీని గెలిపించేందుకే టీఆర్ఎస్ లో చేరారన్న విషయం కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ నేతలంతా గుర్తుంచుకోవాలంటూ తన వ్యాఖ్యలతో దుమారం రేపారు రఘునందన్ రావు.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హడావుడి చేశారు. తెలంగాణకు తాను కాబోయే సీఎంని అని, తనకు రెస్పెక్ట్ ఇవ్వాలంటూ అధికారులపై మండిపడ్డారు.