-
Home » Munugodu Bypoll
Munugodu Bypoll
Munugode Bypoll Polling : 3వేల మంది పోలీసులు, 20 కేంద్ర బలగాలు.. మునుగోడులో పోలింగ్కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఈసీ చర్యలు చేపట్టింది.
Munugode Bypoll : ష్..గప్ చుప్.. మూగబోయిన మునుగోడు.. ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్
మునుగోడులో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో గత నెల రోజులుగా హోరాహోరిగా సాగిన క్యాంపెయిన్ కు ఎండ్ కార్డ్ పడింది.
Minister KTR : టీఆర్ఎస్ నేతలెఎవరూ నోరు విప్పొద్దు.. కేటీఆర్ కీలక ఆదేశాలు
టీఆర్ఎస్ నేతలెవరూ ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించిన కేటీఆర్.. కేసు దర్యాఫ్తు ప్రాథమిక దశలో ఉందన్నారు. మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, పార్టీ శ్రేణులకు సూచించారు.
Kishan Reddy : ఇది కేసీఆర్ కుట్రే..! మునుగోడులో ఓటమి భయంతోనే ఈ డ్రామా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ ఎదురుదాడి
ఇదంతా కేసీఆర్ కుట్రే అని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిందంతా పెద్ద డ్రామా అని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
TRS MLAs Trap Issue : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.100 కోట్ల డీల్? దీని వెనుకున్నది వారేనా?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుకున్నది ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన నందకుమార్ అనే వ్యక్తి మెయిన్ క్యాండిడేట్ గా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక స్వామీజీ, లోకల్ గా ఉండే నందు(నందకుమార్) ఈ ఆపర�
KTR Challenge : దమ్ముంటే మళ్లీ గెలవండి.. బండి సంజయ్, రఘునందన్కు కేటీఆర్ సవాల్
ముందు.. బండి సంజయ్, రఘునందన్ రావు వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపమనండి. తర్వాతి విషయాలు తర్వాత. నోరు తెరిస్తే కూలుస్తాం, జైలుకి పంపుతాం అని బీజేపీ నేతలు అంటారు.
KTR On Munugode By Election : వారి చేరికలతో లాభమే, మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తాం-కేటీఆర్
రాజకీయంగా అప్పుడప్పుడు దారులు వేరవుతాయి, మళ్లీ కలుస్తాయి. స్వామి గౌడ్, శ్రావణ్ కుమార్, భిక్షమయ్య గౌడ్, పల్లె రవి రాక వల్ల పార్టీకి లాభం జరిగింది. దాని వల్ల చాలామంది సంతోషపడ్డారు. వారి చేరికల వల్ల వారికి లాభం, పార్టీకి కూడా లాభమే.
Munugodu Money : డబ్బే డబ్బు.. మునుగోడు ఉపఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, కోటి రూపాయలు సీజ్
మునుగోడు ఉపఎన్నిక వేళ భారీగా నోట్ట కట్టలు పట్టుబడుతున్నాయి. నార్సింగిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కోటి రూపాయల నగదు దొరికింది.
Raghunandan Rao : మేమే పంపాం, టీఆర్ఎస్లో చేరినా పని చేసేది బీజేపీకే -ఎమ్మెల్యే రఘునందన్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీని గెలిపించేందుకే టీఆర్ఎస్ లో చేరారన్న విషయం కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ నేతలంతా గుర్తుంచుకోవాలంటూ తన వ్యాఖ్యలతో దుమారం రేపారు రఘునందన్ రావు.
KA Paul : నెక్ట్స్ సీఎం నేనే.. నన్ను ఆపుతావా.. తనిఖీ అధికారిపై రెచ్చిపోయిన కేఏ పాల్
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హడావుడి చేశారు. తెలంగాణకు తాను కాబోయే సీఎంని అని, తనకు రెస్పెక్ట్ ఇవ్వాలంటూ అధికారులపై మండిపడ్డారు.