Home » murder case
దర్శన్ ని పోలీసులు సెంట్రల్ జైలుకి తరలించారు.
లారీతో ఢీకొట్టించి భర్తను హత్య చేయించాలనుకుంది. బ్యాడ్ లక్.. అతడు గాయాలతో బయటపడ్డాడు. దీంతో ప్లాన్ బీ అమలు చేసింది.
ప్రభుత్వ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న భర్తను హత్య చేయించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు జైల్లోనూ మాయా మాటలతో పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది.
గవర్నమెంట్ స్కూల్ టీచర్ హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. మృతుడి తల్లిదండ్రులు అనుమానించినట్టుగానే జరిగింది.
కర్ణిసేన అధినేత సుఖ్దేవ్ సింగ్ హత్య పథకాన్ని షూటర్లు వెల్లడించారు. శ్రీ రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్యకు పాల్పడిన ఇద్దరు ముష్కరులను ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్,రాజస్థాన్ పోలీసులు శనివారం రాత్రి సంయుక�
జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నాయక్ కు మొదటిసారి బెయిల్ లభించింది. బెంగళూరు శివార్లలోని కుంబళగోడులో నాయక్ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు సాక్షులు చెప్పారు....
హత్య చేసిన నిందితుడికి కేవలం 30 సెకన్లలో పట్టించిన డాగ్ ‘బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద మంత్’ అవార్డు పొందింది.
2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఏకైక ఎంపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మహ్మద్ ఫైజల్కు 10 ఏళ్ల కఠిన శిక్ష పడింది. 2014 నుంచి పార్లమెంట్లో లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు లక్షద్వీప్లో
తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగిఉందనే అనుమానంతో ఆరేళ్ల కొడుకును ఓ తండ్రి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
శ్రద్ధా హత్యకేసులో నిందితుడు ఆఫ్తాబ్కు బెయిల్ పిటిషన్ పై గురువారం ఢిల్లీలోని సాకేత్ కోర్టు విచారణ జరిపింది. అయితే, నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా మాత్రం తనకు బెయిల్ వద్దని తెలిపాడు. దీంతో ఆఫ్తాబ్ తరపు న్యాయవాది కోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించ