-
Home » murder case
murder case
భార్యపై అనుమానం.. ప్లాన్ వేసి పట్టుకున్న భర్త.. ఆమెను చంపేసి పోలీస్ స్టేషన్కు ఏడుస్తూ వెళ్లి..
తనను చంపినా సరే తాను ఆ ఇద్దరు యువకులతోనే ఉంటానని శ్వేత చెప్పింది. దీంతో ఆమెను గొంతునులిమి చంపిన భర్త.. ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టాడు.
రూ.4 కోట్లకి ఇన్సూరెన్స్ చేయించి.. ఆ తర్వాత అన్నను చంపేసిన తమ్ముడు.. ప్లాన్ బయటపడిందిలా..
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తన అన్న వెంకటేశ్ చనిపోయాడని పోలీసులకు నరేశ్ చెప్పాడు.
జుట్టుపట్టి ఈడ్చుకెళ్లి.. ఒంటిపై పెట్రోల్ పోసి.. బాబోయ్.. దారుణ ఘటన.. కిరాతకంగా ప్రవర్తించిన భర్త.. ఆరేళ్ల కొడుకు ఏం చెప్పాడంటే..
గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళపై భర్త, అత్తమామలు దాడి చేశారు. (Crime News) భర్త దారుణంగా ప్రవర్తించాడు.
అభిమాని హత్య కేసులో సెంట్రల్ జైలుకు హీరో దర్శన్.. పోలీసులు బలమైన సాక్ష్యాలు చూపించడంతో..
దర్శన్ ని పోలీసులు సెంట్రల్ జైలుకి తరలించారు.
భర్తను చంపేందుకు కిలేడీ ఖతర్నాక్ ప్లాన్.. మూడేళ్ల వరకు కనిపెట్టలేక పోయారు.. ఇన్ని ట్విస్టులా?
లారీతో ఢీకొట్టించి భర్తను హత్య చేయించాలనుకుంది. బ్యాడ్ లక్.. అతడు గాయాలతో బయటపడ్డాడు. దీంతో ప్లాన్ బీ అమలు చేసింది.
గవర్నమెంట్ స్కూల్ టీచర్ మర్డర్ కేసు.. జైల్లోనూ నిందితురాలు డ్రామాలు
ప్రభుత్వ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న భర్తను హత్య చేయించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు జైల్లోనూ మాయా మాటలతో పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది.
గవర్నమెంట్ స్కూల్ టీచర్ మర్డర్.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు.. ఇంత దారుణమా?
గవర్నమెంట్ స్కూల్ టీచర్ హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. మృతుడి తల్లిదండ్రులు అనుమానించినట్టుగానే జరిగింది.
కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ఇద్దరు షూటర్ల అరెస్ట్...హత్య ప్లాన్ను వెల్లడించిన షూటర్లు
కర్ణిసేన అధినేత సుఖ్దేవ్ సింగ్ హత్య పథకాన్ని షూటర్లు వెల్లడించారు. శ్రీ రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్యకు పాల్పడిన ఇద్దరు ముష్కరులను ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్,రాజస్థాన్ పోలీసులు శనివారం రాత్రి సంయుక�
గౌరీలంకేష్ హత్య కేసులో నిందితుడికి హైకోర్టు బెయిల్
జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నాయక్ కు మొదటిసారి బెయిల్ లభించింది. బెంగళూరు శివార్లలోని కుంబళగోడులో నాయక్ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు సాక్షులు చెప్పారు....
Uttarakhand : 30 సెకన్లలో హత్య కేసు నిందితుడికి పట్టించిన శునకానికి ‘బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద మంత్’ అవార్డు
హత్య చేసిన నిందితుడికి కేవలం 30 సెకన్లలో పట్టించిన డాగ్ ‘బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద మంత్’ అవార్డు పొందింది.