Home » murder case
మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివేకాను హత్యచేసింది ఎర్ర గంగిరెడ్డి, సునీల్, దస్తగిరి అని వాచ్మెన్ రంగయ్య చెప్పడంతో కేసు మలుపు తిరిగింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ వివేకాకు అత్యంత సన్నిహితంగా ఉండేవారిని విచారిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే శుక్రవారం వివేకా వాచ్ మన్ తోపాటు కార్ డ్రైవర్ దస్తగిరిని విచారించారు.
విజయవాడ దుర్గా అగ్రహారంలో జూన్ 25న జరిగిన హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని విజయవాడ నగర డీసీపీ విక్రాంత్ పాటిల్ చెప్పారు.
ఆయుధాలు అమ్ముతాం, హత్యలు, కిడ్నాప్లు చేసి పెడుతాం అంటూ..యూ ట్యూబ్ లో వెల్లడించడం..దీనిని చూసిన ఓ వ్యక్తి అతడిని సంప్రదించడం...ఇద్దరు మహిళలను దారుణంగా...చంపేశాడు. జంట హత్యల కేసులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
గూగుల్ సెర్చ్ హిస్టరీ ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు ఓ హత్య కేసుని చేధించారు. హంతకురాలిని ఇట్టే గుర్తించారు. హత్య చేసింది ఆమె అని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. భార్యే తన భర్తను చంపేసింది. ఆ తర్వాత నాటకాలు ఆడింది. కానీ, గూగుల్ సెర్చ్ హిస్టరీ కార
మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మళ్లీ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే కడప కేంద్ర కారాగారం అతిథిగృహానికి వచ్చిన సీబీఐ అధికారులు.. వివరాలను సేకరిస్తున్నారు.
విశాఖపట్నం మహరాణి పేటకు చెందిన శ్యామ్ అనే యువకుడి హత్యకేసు మిస్టరీ వీడింది. కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన తల్లి, అక్క, బావలను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ మల్కాజిగిరి పీవీఎన్ కాలనీకి చెందిన రైల్వే ఉద్యోగి విజయ్కుమార్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. విజయ్ మర్డర్ కు కారణం ఏంటో తెలిసి పోలీసులు విస్తుపోయారు.
రెజ్లర్ సుశీల్ కుమార్ ను పట్టిచ్చినా.. ఆచూకీ తెలియజేసినా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. న్యూ ఢిల్లీలో ఛత్రసల్ స్టేడియం పార్కింగ్ ప్రదేశంలో జాతీయ జూనియర్ మాజీ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ రానా హత్యలో సుశీల్ కుమార్ పాత్ర ఉంద�
ఓ హత్యకేసులో 18 నెలల నుంచి శిక్ష అనుభిస్తున్న ఓ ఏనుగుకు ఎట్టకేలకు పెరోల్ లభించింది.దీంతో ఆ ఏనుగును పార్కుకు తరలించనున్నారు.