Home » murder case
హత్య కేసు సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదు రావడంతో కరాటే కళ్యాణిపై కేసు పెట్టారు పోలీసులు.
సికింద్రాబాద్ తిరుమలగిరి రియల్టర్ విజయభాస్కర్ రెడ్డిని వారి బంధువు తోట నరేందర్ రెడ్డే హత్య చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.
9 ఏళ్ల చిన్నారిపై 62 ఏళ్ల క్రితం జరిగినా అత్యాచారం కేసులో కోర్టు తీర్పు ఇప్పుడే ఇచ్చింది. దోషి ఎవరో 62 ఏళ్లకు తెలిసింది. ఎలాగంటే..
హైదరాబాద్ లో రౌడీషీటర్ మన్మోహన్ సింగ్(45)ను మంగళ్హాట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతడి వద్దనుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అక్టోబర్ 22న పూణేలోని బవ్ధాన్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు మిస్ అయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానవీయ ఘటన జరిగింది. హత్యకేసులో నిందితురాలిగా ఉన్న మహిళాపై ప్రతీకార దాడికి పాల్పడ్డారు మృతుడి కుటుంబ సభ్యులు.
శనివారం కాకాని రోడ్డులో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని యువకుడు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ముద్దాయ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ పులివెందుల పోలీసులు మణికంఠరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ కుటుంబ సభ్యుల బంధువులు, సన్నిహితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగార అతిథి గృహం, పులివెందుల ఆర్.అండ్.బి అతిథి గృహం కేంద్రాలుగా 68వ రోజు విచారణ కొనసాగుతోంది.
విజయవాడ యువతి ఫాతిమా హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫాతిమా దగ్గర ఉన్న 15 కాసుల బంగారం కోసం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.