Home » murder case
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పెళ్లిచేసుకోమన్నందుకు యువతిని అతి దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని 35ముక్కలుగా నరికి 18 రోజులు పాటు ఇంటిలోని ఫ్రిజ్ లో ఉంచాడు. ప్రతీ రోజూ అర్థరాత్రి 2గంటల సమయంలో ఢిల్లీలోని మెహ్రోలీ అడవిలో ఆ ముక్కలను పడ�
ఫేస్బుక్ ప్రియుడికోసం భర్త, పిల్లలను వదిలివెళ్లిన వివాహిత యూపీలో దారుణ హత్యకు గురైంది. మాయమాటలతో తనదగ్గరకు పిలిపించుకున్న ప్రియుడే హతమార్చాడు.
టిక్టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు పురోగతి సాధించారు. గోవా పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. రెస్టారెంట్ కర్లీ యజమాని ఎడ్విన్ నునెస్, డ్రగ్ డీలర్ దత్త ప్రసాద్ గవోంకర్ను పోలీసుల�
విశాఖపట్టణం జిల్లా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రొఫెసర్ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. కట్టుకున్న భర్తను భార్య మృదుల ప్రియుడు శంకర్ తో కలిసి హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. కేసుకు సంబంధించిన విషయాలను పీఎం పాలెం సీఐ రవిక�
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రాజస్తాన్ ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్ లాల్ హత్య కేసు విచారణలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసులో హైదరాబాద్ లింకు బయటపడింది. ఆ దిశగా ఎన్ఐఏ విచారణ చేస్తోంది.
ఒకే కులం ఒకే మతం అయినా కానీ కూతురు తనను కాదని ఆమెకు నచ్చిన వాడ్ని పెళ్లి చేసుకోవటం ఇష్టంలేని పిల్ల తండ్రి అల్లుడి హత్యకు సుపారీ ఇచ్చి చంపించాడు.
హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న సాప్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. అతడ్ని చంపిన నిందితులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యా�
'తుంగ 777 చార్లీ' శునకం దావణగిరి జిల్లాలో జరిగిన హత్యాచారం కేసుని ఛేదించి నిందితుడిని పట్టించింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివేకానంద రెడ్డి కేసులో గంగాధర్ రెడ్డి కీలక సాక్షిగా ఉన్నాడు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో గంగాధర్ రెడ్డి మరణం తీవ్ర కలకలంరేపుతోంది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు పై కేసు నమోదు చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు చెప్పారు.